వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అందరూ సమానమేనని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం లోటస్పాండ్లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ పేరుతో ఎమ్మెల్యే, ఎంపీ పదవులు పొంది, తల్లిలాంటి పార్టీని వీడిపోయే వారికి కాలమే తగిన గుణపాఠం చెబుతుందన్నారు. 99 మంది క్రియాశీల కార్యకర్తల కోసం పార్టీ ఇబ్బంది కలిగించే ఒకరిద్దరిని పక్కకు పెట్టేందుకైనా వెనకాడబోమన్నారు.
Published Tue, Jul 19 2016 6:42 AM | Last Updated on Thu, Mar 21 2024 5:15 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement