డీపీఆర్‌ లేకుండా ‘కాళేశ్వరం’ చేపట్టడమేంటి? | gattu sreekanth reddy fired on cm kcr | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 21 2017 6:33 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ సందర్భంగా 2013 చట్టాన్ని అమలుచేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశా రు. భూసేకరణ సందర్భంగా జీవనోపాధి కోల్పోతున్న కుటుంబాలకు తమ పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం సూరారంలో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో సోమవారం ఒకరోజు రైతు దీక్ష నిర్వహించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement