నడిరోడ్డుపై చొక్కాపట్టి నిలదీసింది | Girl confronts AAP workers on Delhi road | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 24 2016 6:12 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

సామాన్య ప్రజలు మీకు వెదవల్లా కనిపిస్తున్నారా అని ఓ యువతి ఢిల్లీ నడిరోడ్డుపై ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను నిలదీసింది. ఆస్పత్రికి అత్యవసర పరిస్థితితో వెళుతున్న ఆమె కారు నడిరోడ్డుపై ఆగిపోయేందుకు ఆప్ కార్యకర్తలే కారణం కావడంతో వారిపై శివమెత్తింది. రోజూ నాటకాలు వేస్తున్నారా అని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ యువతిని చంపేస్తాను..

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement