మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు | Petrol price hiked by 64 paise | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 15 2015 9:42 PM | Last Updated on Thu, Mar 21 2024 6:38 PM

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోలు ధర 64 పైసలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు సోమవారం ప్రకటించాయి. కాగా, డీజిల్ ధర మాత్రం రూ. 1.35 తగ్గింది. పెంచిన ధరలు ఈరోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement