మిస్ వెస్ట్ గోదావరిగా రేష్మిశర్మ | Reshmi sharma to selected for Miss West godavari | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 15 2015 7:08 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

భీమవరంలోని వీబీఎస్ గార్డెన్‌లో ఆదివారం జరిగిన అందాల పోటీ ఫైనల్లో విజేతగా భీమవరానికి చెందిన రేష్మిశర్మ ఎంపికైంది. రెండో స్థానం సుజ దక్కించుకోగా.. మూడోస్థానంలో దేవి అనే విద్యార్థిని నిలిచింది. ఈ పోటీలకు సినీ హీరో కృష్ణుడు, హీరోయిన్ మాధవీలత, సంగీత దర్శకుడు ఆర్పీపట్నాయక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. పోటీల అనంతరం బహుమతులు ప్రదానం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement