టీఎస్ ఐపాస్ ఆవిష్కరించిన కేసీఆర్ | Telangana cm kcr launched TS-iPASS system | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 12 2015 12:36 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్)ను శుక్రవారం హెచ్ఐసీసీలో ఆవిష్కరించారు. హెటెక్స్లో పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈవోలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మైక్రోసాప్ట్, టాటా, ఐటీసీ, షాపూర్జీ-పల్లోంజీ, ఇన్పోసిస్ కంపెనీల ప్రతినిధులతో పాటు అమెరికా, కెనడా, స్వీడన్, గల్ఫ్ దేశాలకు చెందిన విదేశాంగ రాయబారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement