దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుండగా ఎగసిపడిన మంటలు | BJP Leader Rao Padma Injured In Hanamkonda | Sakshi
Sakshi News home page

దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుండగా ఎగసిపడిన మంటలు

Jun 24 2019 1:18 PM | Updated on Mar 22 2024 10:40 AM

హన్మకొండలో దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు ఎగసిపడటంతో బీజేపీ నాయకురాలి చేతులు అంటుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం.. ఆపై హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ హన్మకొండ అంబేద్కర్‌ విగ్రహం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మా ఆందోళన చేపట్టారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement