జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు | MP JC Diwakar Reddy Says About Kadapa Steel Plant In Delhi | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 28 2018 7:22 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్కురాదు.. తుక్కురాదని నాకు తెలుసు.. ఆయనకు తెలుసని జేసీ అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా కూడా రాదని ఎంపీ జోస్యం చెప్పారు. పప్పు బెల్లాలు చిలకరిస్తారు.. ఇవన్నీ కూడా వాస్తవాలని జేసీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement