ఒక్క బీసీ నేతనైనా రాజ్యసభకు పంపారా? | YSRCP Leader Dharmana Prasada Rao Lashes out At Chandrababu Naidu | Sakshi

ఒక్క బీసీ నేతనైనా రాజ్యసభకు పంపారా?

Feb 17 2019 4:15 PM | Updated on Mar 22 2024 11:14 AM

చంద్రబాబు పాలనలో ఒక్క బీసీ నేతనైనా రాజ్యసభకు పంపారా? అని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరితే.. చంద్రబాబు బీసీలను దూషించారని గుర్తు చేశారు. ఏలూరులో వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘బీసీ గర్జన’  భారీ సభలో  ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని ధర్మాన స్పష్టం చేశారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement