రైలు ఢీకొని ఇద్దరు యువకుల మృతి | 2 died due to train accident at eluru | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని ఇద్దరు యువకుల మృతి

Published Thu, Oct 15 2015 1:48 PM | Last Updated on Sun, Sep 3 2017 11:01 AM

2 died due to train accident at eluru

ఏలూరు: రైలు పట్టాలపై సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న ఇద్దరు యువకులు రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణం రామకృష్ణాపురం ప్రాంతంలోని రెడ్డి కశాశాల వద్ద గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆవాల మావూళ్లమ్మ కుమార్(18), మోహన్(18) అనే ఇద్దరు సైకిల్‌ పై రైలు పట్టాల మీదుగా వెళ్తున్నారు. అదే సమయంలో విజయవాడ వైపు వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement