బైక్‌ను ఢీకొన్న సుమో..ఒకరి మృతి | a man died in an accident | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న సుమో..ఒకరి మృతి

Published Fri, Mar 13 2015 8:48 PM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM

a man died in an accident

వైఎస్సార్ జిల్లా(చిన్నమండెం): చిన్నమండెం మండలంలోని ముండ్లవారికోట గ్రామం వద్ద కడప-బెంగుళూరు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న టాటా సుమో ఢీకొట్టింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో హోటల్ రమేశ్(40) అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. రమేశ్ చిన్నమండెం మండలంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ చిన్న హోటల్ నడుపుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement