తిరుపతి : తిరుమల ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటలు సమయం పట్టనుంది. అలాగే నడకదారి భక్తులకు 2 గంటలు, ప్రత్యేక దర్శనం భక్తులకు 2 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.