హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు కొత్త విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటు చేయనున్నారు. చైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
Published Tue, Aug 12 2014 5:17 PM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు కొత్త విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటు చేయనున్నారు. చైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.