హైదరాబాద్: సిమెంట్ ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం ఆయూ కంపెనీల యాజమాన్యాలను కోరింది.
సోమవారం కమిటీ సిమెంట్ కంపెనీల యజమానులతో సమావేశమై చర్చలు జరిపింది.ఈ విషయమై చర్చించేందుకు ఈ నెల 16న మరోసారి భేటీ కావాలని ఉప సంఘం నిర్ణరుుంచింది.
‘సిమెంట్ ధరలు త గ్గించండి’
Published Tue, Aug 12 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM
Advertisement
Advertisement