కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది.
కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు . ముక్కోటి ఏకాదశి సందర్భంగా మల్లికార్జున స్వామి ఆలయంలో అన్ని అర్జిత సేవలను రద్దు చేశారు. రావణ వాహనంపై భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్లు ఊరేగనున్నారు.