తెలంగాణపై అప్పుడులేని అభ్యంతరం ఇప్పుడెందుకు? | why seemandhra people object telangana, says damodara rajanarasimha | Sakshi
Sakshi News home page

తెలంగాణపై అప్పుడులేని అభ్యంతరం ఇప్పుడెందుకు?

Published Mon, Dec 23 2013 3:04 AM | Last Updated on Thu, Sep 27 2018 8:33 PM

తెలంగాణపై అప్పుడులేని అభ్యంతరం ఇప్పుడెందుకు? - Sakshi

తెలంగాణపై అప్పుడులేని అభ్యంతరం ఇప్పుడెందుకు?

 సీమాంధ్రులకు ఉపముఖ్యమంత్రి దామోదర సూటిప్రశ్న
 మునిపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ  అంశంపై గతంలో లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సీమాంధ్ర నేతలను ప్రశ్నించారు. మెదక్ జిల్లా మునిపల్లి మండలంలో ఆదివారం  ఆయన మాట్లాడుతూ తెలంగాణ అంశాన్ని 2004-09 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టగా ఎటువంటి అభ్యంతరం వ్యక్తంచేయని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ప్రస్తుతం ఎందుకు అడ్డు తగులుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు.. కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసమే అవసరమా? అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement