రైలు కిందపడి యువకుడు మృతి | youngster committed suicide by jumping in front of a train | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి యువకుడు మృతి

May 6 2015 11:05 AM | Updated on Sep 3 2017 1:33 AM

అనంతపురం రూరల్ పరిధిలోని సోముల్‌తొట్టి గ్రామ రైల్వే ట్రాక్‌పై పడుకుని వెంకటేశ్(22) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అనంతపురం : అనంతపురం రూరల్ పరిధిలోని సోముల్‌తొట్టి గ్రామ రైల్వే ట్రాక్‌పై పడుకుని వెంకటేశ్(22) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రితో గొడవపడి మనస్తాపంతో ఈ పనికి ఒడిగట్టినట్లు సమాచారం.

రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement