రూ.47వేలకు చేరిన పుత్తడి | today gold price | Sakshi

రూ.47వేలకు చేరిన పుత్తడి

May 23 2020 10:02 AM | Updated on May 23 2020 10:07 AM

today gold price - Sakshi

శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది. గురువారం ముగింపుతో పోలిస్తే శుక్రవారం దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌ ముగిసే సమయానికి రూ.374 పెరిగి,10 గ్రాముల పసిడి ధర రూ.47,061 వద్ద ముగిసింది. శుక్రవారం ఉదయం సెషన్‌లో 10 గ్రాముల పసడి రూ.46,466 వద్ద ప్రారంభమై ఒక దశలో రూ.47,130 వద్ద గరిష్టాన్ని తాకింది. నిన్న ఒక్కరోజే 1.4 శాతం పసిడి ధర పుంజుకుంది.అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర 7 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,734.70 డాలర్ల వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement