క్రేన్ విరిగిపడి కార్మికుడి మృతి | labour dies of crane fell down in khammam | Sakshi
Sakshi News home page

క్రేన్ విరిగిపడి కార్మికుడి మృతి

Published Mon, May 16 2016 12:48 PM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

క్రేన్ విరిగిపడి కార్మికుడి మృతి

క్రేన్ విరిగిపడి కార్మికుడి మృతి

పాల్వంచ(ఖమ్మం జిల్లా): కొత్తగూడెం థర్మల్ పవర్‌స్టేషన్(కేటీపీఎస్)లోని 7వ స్టేజీలో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఓ క్రేన్ బాడీ విరిగి పడి మోహన్(30) అనే కార్మికుడు మృతిచెందాడు. మోహన్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ముచ్చంద్ర. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement