గోదావరిఖనిలో చోరీ | Robbery in Godavarikhani | Sakshi
Sakshi News home page

గోదావరిఖనిలో చోరీ

Published Sun, Jul 31 2016 1:06 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Robbery in Godavarikhani

గోదావరిఖని (కరీంనగర్) : తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన కరీనంగర్ జిల్లా గోదావరిఖనిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక 5వ ఇంక్లైన్ కాలనీలోని ఓ ఇంట్లో నిన్న రాత్రి దొంగలు పడి 15 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ. 70 వేల నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement