
రచయిత, ‘హాస్యబ్రహ్మ’ భమిడిపాటి కామేశ్వరరావు ప్రసంగిస్తుంటే అందరూ విరగబడి నవ్వేవారట. కానీ ఆయన ముఖంలో మాత్రం ఎక్కడా నవ్వు కనబడేది కాదు. ఒకసారి అలా ఎలా ఉండగలుగుతున్నారని ఎవరో అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం: ‘‘సమారాధన పంక్తి మీద వడ్డించేవాడు తింటూ వడ్డించడు కదా, అలాగే యిదీనూ!’’
Comments
Please login to add a commentAdd a comment