మలక్ పేటలోని రేస్ క్లబ్పై ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు.
హైదరాబాద్: మలక్ పేటలోని రేస్ క్లబ్పై ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఆరుగురు బుకీలను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. వారి దగ్గర నుంచి రూ.50 లక్షలు విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.