హైదరాబాద్: హయత్నగర్ మండలం బాచారంలోని ఓ రసాయనాల కర్మాగారంలో మంగళవారం వేకువజామున పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు.
మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ ఘటనను ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం గోప్యంగా ఉంచిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు: ఒకరి మృతి
Published Tue, Oct 18 2016 8:42 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM
Advertisement
Advertisement