సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలొస్తోంది.. | new super fast express train between secundrabad-vijayawada | Sakshi
Sakshi News home page

సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలొస్తోంది..

Published Sat, Jun 18 2016 3:56 PM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలొస్తోంది..

సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలొస్తోంది..

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య కొత్తగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును నడపనున్నారు. సికింద్రాబాద్-విజయవాడల మధ్య ఈ రైలు ప్రయాణిస్తుంది.

ఈ నెల 20న రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రైలును ప్రారంభిస్తారు. ఈ నెల 22 నుంచి సికింద్రాబాద్-విజయవాడ మధ్య రెగ్యులర్ సర్వీసులను నడపనున్నారు. ప్రతిరోజు ఉదయం 5:30 గంటకు సికింద్రాబాద్లో బయల్దేరి 11 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

Advertisement

పోల్

Advertisement