హైదరాబాద్: హెచ్సీయూ విద్యార్థి వేముల రోహిత్ కుటుంబానికి తెలంగాణ పీసీసీ ఆర్థిక సాయం చేసింది. మంగళవారం రోహిత్ తల్లి రాధికకు 5 లక్షల రూపాయల చెక్కును తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి అందజేశారు.
కాగా, హెచ్సీయూలో సస్పెన్షన్కు గురైన ఐదుగురు విద్యార్థుల్లో గుంటూరుకు చెందిన వేముల రోహిత్ అనే పీహెచ్డీ విద్యార్థి కలత చెంది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
విద్యార్థి రోహిత్ కుటుంబానికి టీపీసీసీ ఆర్థిక సాయం
Published Tue, Jan 26 2016 5:19 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement
Advertisement