వైమానిక దాడుల్లో 15 మంది ఉగ్రవాదుల హతం | 15 militants killed in Pakistan airstrike | Sakshi
Sakshi News home page

వైమానిక దాడుల్లో 15 మంది ఉగ్రవాదుల హతం

Published Mon, Sep 14 2015 9:54 AM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM

15 militants killed in Pakistan airstrike

ఇస్లామాబాద్: పాకిస్థాన్లో సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 15 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్లోని ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశారు.

యుద్ధ విమానాల సాయంతో పాక్ బలగాలు దాడులు నిర్వహించాయి. దాడుల్లో మరణించిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారన్న విషయం ఇంకా తెలియరాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement