న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-మనీ ఆర్డర్ విధానంలో సాధారణ మనీ ఆర్డర్ పరిమితిని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ప్రసాద్ తెలిపారు. బుధవారం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎంపీ మల్లారెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు.
సాధారణ మనీ ఆర్డర్ను రూ.5 వేలకే పరిమితం చేయడంతో ఇబ్బంది కలుగుతోందని, ఈ పరిమితిని పెంచాలని కోరారు. సాధారణ మనీ ఆర్డర్ అవధి రూ.5 వేలు ఉందని, మొబైల్ మనీ ఆర్డర్ పరిమితిని రూ.10 వేలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ-పోస్టు కార్డులు ప్రవేశపెడితే బాగుం టుందని మల్లారెడ్డి సూచించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
'ఈ-మనీ ఆర్డర్ పరిమితి పెంపునకు చర్యలు'
Published Thu, May 7 2015 1:18 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- మొన్న తనయుడు.. ఇప్పుడు తండ్రి.. అడ్వాన్స్గా రూ.4 కోట్లు!
- ఇంగ్లండ్తో సెమీస్.. రవీంద్ర జడేజాపై వేటు! స్టార్ బ్యాటర్కు చోటు
- ఉన్నట్టుండి రూ. 33 కోట్ల జాక్పాట్ : గుండె ఆగినంత పనైందట!
- స్పీకర్ ‘ఎమర్జెన్సీ’ వ్యాఖ్యలతో లోక్సభలో దుమారం
- హిజాబ్ బ్యాన్.. బాంబే హైకోర్టు కీలక తీర్పు
- ప్రియుడితో పెళ్లి.. ట్రోలర్స్కు కౌంటరిచ్చిన హీరోయిన్!
- కాంగ్రెస్ అధిష్టానం పిలుపు.. ఢిల్లీకి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
- మాల్యా పెళ్లి సందడి : మెనూలో అదే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్
- సఫారీలకు సెమీస్ గండం.. ఈ సారైనా గట్టెక్కుతారా?
- భీమిలిలో విషాదం.. పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకుల మృతి
Advertisement