5న రాష్ట్రపతిని కలవనున్న వైఎస్సార్‌సీపీ నేతలు | YSRCP leaders to meet the President on 5th | Sakshi
Sakshi News home page

5న రాష్ట్రపతిని కలవనున్న వైఎస్సార్‌సీపీ నేతలు

Published Fri, Nov 2 2018 4:22 AM | Last Updated on Fri, Nov 2 2018 4:22 AM

YSRCP leaders to meet the President on 5th - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి కోవింద్‌ను వైఎస్సార్‌ సీపీ ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడిన బృందం  సోమవారం కలవనుంది. ఈ మేరకు ఆ పార్టీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై  హత్యా యత్నం, తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం వ్యహ రించిన తీరును రాష్ట్రపతికి వివరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement