స్కూల్లో టీవీ, కంప్యూటర్లు మాయం
Published Thu, Sep 8 2016 12:20 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
పుల్లల చెరువు: ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. పాఠశాలలోని ఎల్సీడీ టీవీ, కంప్యూటర్లను దుండగులు చోరీ చేశారని హెడ్మాస్టర్ గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాపు చేస్తున్నారు.
Advertisement
Advertisement