ప్రమాదాల సంవత్సరం | The dangers of the year | Sakshi

ప్రమాదాల సంవత్సరం

Jan 2 2015 2:34 AM | Updated on Aug 30 2018 3:58 PM

ప్రమాదాల సంవత్సరం - Sakshi

ప్రమాదాల సంవత్సరం

రోడ్డు ప్రమాదాలలో 2014వ సం వత్సరంలో మాత్రమే హొసూరు ప్రాంతంలో 130 మంది మృతి చెందినట్లు పోలీసులు ...

2014లో పలు ప్రమాదాలు
మొత్తం 130 మంది మృతి


హొసూరు:  రోడ్డు ప్రమాదాలలో 2014వ సం వత్సరంలో మాత్రమే హొసూరు ప్రాంతంలో 130 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలి పారు. క్రిష్ణగిరి జిల్లా హొసూరు పట్టణ,  హ డ్కో, సిఫ్‌కాట్, మత్తిగిరి  పోలీస్‌స్టేషన్ పరిధు ల్లో మాత్రమే  2014వ సంవత్సరంలో  రోడ్డు మ్రాదాల్లో  130 మంది మృతి చెందినట్లు పోలీ సులు తెలిపారు.

గత 2013వ సవత్సరం ఈ పోలీస్‌స్టేషన్ పరిధుల్లో 100 మంది మాత్రమే ప్రమాదాలకు గురై మృతి చెందారని, ఈ సంవత్సరం 30 శాతం పెరిగిందని, నెలకు సరాసరి 10 నుంచి 11 మంది మృతిచెందారని తెలిపా రు.  లారీల వల్లే ఈ ప్రమాదాలన్నీ జరిగాయన్నారు. ప్రతి సంవత్సరం ప్రమాదాలలో మృతి చెందేవారి సంఖ్య పెరిగిపోతుందని, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు కారణమన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement