'సాక్షి' కథనంపై స్పందించిన కేటీఆర్ | ktr responded sakshi story over ground water | Sakshi
Sakshi News home page

'సాక్షి' కథనంపై స్పందించిన కేటీఆర్

Published Tue, Mar 17 2015 1:27 PM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

'సాక్షి' కథనంపై స్పందించిన కేటీఆర్

'సాక్షి' కథనంపై స్పందించిన కేటీఆర్

హైదరాబాద్:భూగర్భ జలాల అంశానికి సంబంధించి సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. 'తెలంగాణ అంతటా.. పాతాళ గంటలు!' అనే శీర్షికతో  సాక్షి దినపత్రికలో మంగళవారం ఓ కథనం వచ్చిన సంగతి తెలిసిందే.

 

దీనిపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. తక్షణ సాయం కింద రూ.263 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. తాగునీటి సమస్యలు రాకుండా 10 జిల్లాల్లో చర్యలు తీసుకుంటున్నామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement