
బంజారాహిల్స్‌లోని గ్యాలరీ స్పేస్‌లో గురువారం సాయంత్రం ‘బాండింగ్ ఓవర్ బాంబూస్’ పేరుతో చిత్ర ప్రదర్శన ప్రారంభమైంది. ఇందులో కరుణ గోపాల్, ఆటిజంతో బాధపడుతున్న ఆమె కుమారుడు శ్రీనివాస్ విక్రమ్ అద్భుతంగా గీసిన చిత్తరువులను ఉంచారు. ఎగ్జిబిషన్ ఈనెల 25వ తేదీ వరకు కొనసాగుతుందని కరుణ తెలిపారు. ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శించవచ్చు.

బంజారాహిల్స్‌లోని గ్యాలరీ స్పేస్‌లో గురువారం సాయంత్రం ‘బాండింగ్ ఓవర్ బాంబూస్’ పేరుతో చిత్ర ప్రదర్శన ప్రారంభమైంది. ఇందులో కరుణ గోపాల్, ఆటిజంతో బాధపడుతున్న ఆమె కుమారుడు శ్రీనివాస్ విక్రమ్ అద్భుతంగా గీసిన చిత్తరువులను ఉంచారు. ఎగ్జిబిషన్ ఈనెల 25వ తేదీ వరకు కొనసాగుతుందని కరుణ తెలిపారు. ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శించవచ్చు.

బంజారాహిల్స్‌లోని గ్యాలరీ స్పేస్‌లో గురువారం సాయంత్రం ‘బాండింగ్ ఓవర్ బాంబూస్’ పేరుతో చిత్ర ప్రదర్శన ప్రారంభమైంది. ఇందులో కరుణ గోపాల్, ఆటిజంతో బాధపడుతున్న ఆమె కుమారుడు శ్రీనివాస్ విక్రమ్ అద్భుతంగా గీసిన చిత్తరువులను ఉంచారు. ఎగ్జిబిషన్ ఈనెల 25వ తేదీ వరకు కొనసాగుతుందని కరుణ తెలిపారు. ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శించవచ్చు.

బంజారాహిల్స్‌లోని గ్యాలరీ స్పేస్‌లో గురువారం సాయంత్రం ‘బాండింగ్ ఓవర్ బాంబూస్’ పేరుతో చిత్ర ప్రదర్శన ప్రారంభమైంది. ఇందులో కరుణ గోపాల్, ఆటిజంతో బాధపడుతున్న ఆమె కుమారుడు శ్రీనివాస్ విక్రమ్ అద్భుతంగా గీసిన చిత్తరువులను ఉంచారు. ఎగ్జిబిషన్ ఈనెల 25వ తేదీ వరకు కొనసాగుతుందని కరుణ తెలిపారు. ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శించవచ్చు.

బంజారాహిల్స్‌లోని గ్యాలరీ స్పేస్‌లో గురువారం సాయంత్రం ‘బాండింగ్ ఓవర్ బాంబూస్’ పేరుతో చిత్ర ప్రదర్శన ప్రారంభమైంది. ఇందులో కరుణ గోపాల్, ఆటిజంతో బాధపడుతున్న ఆమె కుమారుడు శ్రీనివాస్ విక్రమ్ అద్భుతంగా గీసిన చిత్తరువులను ఉంచారు. ఎగ్జిబిషన్ ఈనెల 25వ తేదీ వరకు కొనసాగుతుందని కరుణ తెలిపారు. ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శించవచ్చు.

బంజారాహిల్స్‌లోని గ్యాలరీ స్పేస్‌లో గురువారం సాయంత్రం ‘బాండింగ్ ఓవర్ బాంబూస్’ పేరుతో చిత్ర ప్రదర్శన ప్రారంభమైంది. ఇందులో కరుణ గోపాల్, ఆటిజంతో బాధపడుతున్న ఆమె కుమారుడు శ్రీనివాస్ విక్రమ్ అద్భుతంగా గీసిన చిత్తరువులను ఉంచారు. ఎగ్జిబిషన్ ఈనెల 25వ తేదీ వరకు కొనసాగుతుందని కరుణ తెలిపారు. ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శించవచ్చు.

బంజారాహిల్స్‌లోని గ్యాలరీ స్పేస్‌లో గురువారం సాయంత్రం ‘బాండింగ్ ఓవర్ బాంబూస్’ పేరుతో చిత్ర ప్రదర్శన ప్రారంభమైంది. ఇందులో కరుణ గోపాల్, ఆటిజంతో బాధపడుతున్న ఆమె కుమారుడు శ్రీనివాస్ విక్రమ్ అద్భుతంగా గీసిన చిత్తరువులను ఉంచారు. ఎగ్జిబిషన్ ఈనెల 25వ తేదీ వరకు కొనసాగుతుందని కరుణ తెలిపారు. ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శించవచ్చు.

బంజారాహిల్స్‌లోని గ్యాలరీ స్పేస్‌లో గురువారం సాయంత్రం ‘బాండింగ్ ఓవర్ బాంబూస్’ పేరుతో చిత్ర ప్రదర్శన ప్రారంభమైంది. ఇందులో కరుణ గోపాల్, ఆటిజంతో బాధపడుతున్న ఆమె కుమారుడు శ్రీనివాస్ విక్రమ్ అద్భుతంగా గీసిన చిత్తరువులను ఉంచారు. ఎగ్జిబిషన్ ఈనెల 25వ తేదీ వరకు కొనసాగుతుందని కరుణ తెలిపారు. ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శించవచ్చు.