
అమరావతి: శుక్రవారం నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో అమరావతిలోని ధ్యాన బుద్ధ విగ్రహం సప్తవర్ణాలతో శోభిల్లాలని అధికారులు ప్రత్యేకమైన విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. నిర్ణీత వ్యవధిలో ఏడు రకాల రంగులు మారుతూ తథాగతుడు సందర్శకులను ఆకట్టుకుంటున్నాడు.

అమరావతి: శుక్రవారం నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో అమరావతిలోని ధ్యాన బుద్ధ విగ్రహం సప్తవర్ణాలతో శోభిల్లాలని అధికారులు ప్రత్యేకమైన విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. నిర్ణీత వ్యవధిలో ఏడు రకాల రంగులు మారుతూ తథాగతుడు సందర్శకులను ఆకట్టుకుంటున్నాడు.

అమరావతి: శుక్రవారం నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో అమరావతిలోని ధ్యాన బుద్ధ విగ్రహం సప్తవర్ణాలతో శోభిల్లాలని అధికారులు ప్రత్యేకమైన విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. నిర్ణీత వ్యవధిలో ఏడు రకాల రంగులు మారుతూ తథాగతుడు సందర్శకులను ఆకట్టుకుంటున్నాడు.

అమరావతి: శుక్రవారం నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో అమరావతిలోని ధ్యాన బుద్ధ విగ్రహం సప్తవర్ణాలతో శోభిల్లాలని అధికారులు ప్రత్యేకమైన విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. నిర్ణీత వ్యవధిలో ఏడు రకాల రంగులు మారుతూ తథాగతుడు సందర్శకులను ఆకట్టుకుంటున్నాడు.

అమరావతి: శుక్రవారం నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో అమరావతిలోని ధ్యాన బుద్ధ విగ్రహం సప్తవర్ణాలతో శోభిల్లాలని అధికారులు ప్రత్యేకమైన విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. నిర్ణీత వ్యవధిలో ఏడు రకాల రంగులు మారుతూ తథాగతుడు సందర్శకులను ఆకట్టుకుంటున్నాడు.

అమరావతి: శుక్రవారం నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో అమరావతిలోని ధ్యాన బుద్ధ విగ్రహం సప్తవర్ణాలతో శోభిల్లాలని అధికారులు ప్రత్యేకమైన విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. నిర్ణీత వ్యవధిలో ఏడు రకాల రంగులు మారుతూ తథాగతుడు సందర్శకులను ఆకట్టుకుంటున్నాడు.

అమరావతి: శుక్రవారం నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో అమరావతిలోని ధ్యాన బుద్ధ విగ్రహం సప్తవర్ణాలతో శోభిల్లాలని అధికారులు ప్రత్యేకమైన విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. నిర్ణీత వ్యవధిలో ఏడు రకాల రంగులు మారుతూ తథాగతుడు సందర్శకులను ఆకట్టుకుంటున్నాడు.