
ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళా బోగీల రంగు మార్పు లేడీస్ బోగీల్లో ప్రఖ్యాత మహిళల చిత్రపటాల ఏర్పాటు సికింద్రాబాద్, న్యూస్‌లైన్: ఎంఎంటీఎస్ రైళ్లలోని మహిళల బోగీలు ఇకపై కొత్తరూపు సంతరించుకోనున్నాయి. ప్రత్యేక రంగు, అదనపు ఏర్పాట్లతో ఇప్పటికే ఒక రైలులోని బోగీలను ఆధునీకరించిన అధికారులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆ రైలును అదుబాటులోకి తెచ్చారు. అధికారులు చేస్తున్న ఈ ఏర్పాట్ల ఫలితంగా రానున్న రోజుల్లో ఎంఎంటీఎస్ రైళ్లలోని అన్ని మహిళా బోగీలు ప్రత్యేకతను సంతరించుకోవడంతో పాటు మహిళలు సులభంగా తాము ఎక్కాల్సిన బోగీలను గుర్తించే వీలుంటుంది.

ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళా బోగీల రంగు మార్పు లేడీస్ బోగీల్లో ప్రఖ్యాత మహిళల చిత్రపటాల ఏర్పాటు సికింద్రాబాద్, న్యూస్‌లైన్: ఎంఎంటీఎస్ రైళ్లలోని మహిళల బోగీలు ఇకపై కొత్తరూపు సంతరించుకోనున్నాయి. ప్రత్యేక రంగు, అదనపు ఏర్పాట్లతో ఇప్పటికే ఒక రైలులోని బోగీలను ఆధునీకరించిన అధికారులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆ రైలును అదుబాటులోకి తెచ్చారు. అధికారులు చేస్తున్న ఈ ఏర్పాట్ల ఫలితంగా రానున్న రోజుల్లో ఎంఎంటీఎస్ రైళ్లలోని అన్ని మహిళా బోగీలు ప్రత్యేకతను సంతరించుకోవడంతో పాటు మహిళలు సులభంగా తాము ఎక్కాల్సిన బోగీలను గుర్తించే వీలుంటుంది.

ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళా బోగీల రంగు మార్పు లేడీస్ బోగీల్లో ప్రఖ్యాత మహిళల చిత్రపటాల ఏర్పాటు సికింద్రాబాద్, న్యూస్‌లైన్: ఎంఎంటీఎస్ రైళ్లలోని మహిళల బోగీలు ఇకపై కొత్తరూపు సంతరించుకోనున్నాయి. ప్రత్యేక రంగు, అదనపు ఏర్పాట్లతో ఇప్పటికే ఒక రైలులోని బోగీలను ఆధునీకరించిన అధికారులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆ రైలును అదుబాటులోకి తెచ్చారు. అధికారులు చేస్తున్న ఈ ఏర్పాట్ల ఫలితంగా రానున్న రోజుల్లో ఎంఎంటీఎస్ రైళ్లలోని అన్ని మహిళా బోగీలు ప్రత్యేకతను సంతరించుకోవడంతో పాటు మహిళలు సులభంగా తాము ఎక్కాల్సిన బోగీలను గుర్తించే వీలుంటుంది.

ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళా బోగీల రంగు మార్పు లేడీస్ బోగీల్లో ప్రఖ్యాత మహిళల చిత్రపటాల ఏర్పాటు సికింద్రాబాద్, న్యూస్‌లైన్: ఎంఎంటీఎస్ రైళ్లలోని మహిళల బోగీలు ఇకపై కొత్తరూపు సంతరించుకోనున్నాయి. ప్రత్యేక రంగు, అదనపు ఏర్పాట్లతో ఇప్పటికే ఒక రైలులోని బోగీలను ఆధునీకరించిన అధికారులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆ రైలును అదుబాటులోకి తెచ్చారు. అధికారులు చేస్తున్న ఈ ఏర్పాట్ల ఫలితంగా రానున్న రోజుల్లో ఎంఎంటీఎస్ రైళ్లలోని అన్ని మహిళా బోగీలు ప్రత్యేకతను సంతరించుకోవడంతో పాటు మహిళలు సులభంగా తాము ఎక్కాల్సిన బోగీలను గుర్తించే వీలుంటుంది.

ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళా బోగీల రంగు మార్పు లేడీస్ బోగీల్లో ప్రఖ్యాత మహిళల చిత్రపటాల ఏర్పాటు సికింద్రాబాద్, న్యూస్‌లైన్: ఎంఎంటీఎస్ రైళ్లలోని మహిళల బోగీలు ఇకపై కొత్తరూపు సంతరించుకోనున్నాయి. ప్రత్యేక రంగు, అదనపు ఏర్పాట్లతో ఇప్పటికే ఒక రైలులోని బోగీలను ఆధునీకరించిన అధికారులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆ రైలును అదుబాటులోకి తెచ్చారు. అధికారులు చేస్తున్న ఈ ఏర్పాట్ల ఫలితంగా రానున్న రోజుల్లో ఎంఎంటీఎస్ రైళ్లలోని అన్ని మహిళా బోగీలు ప్రత్యేకతను సంతరించుకోవడంతో పాటు మహిళలు సులభంగా తాము ఎక్కాల్సిన బోగీలను గుర్తించే వీలుంటుంది.

ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళా బోగీల రంగు మార్పు లేడీస్ బోగీల్లో ప్రఖ్యాత మహిళల చిత్రపటాల ఏర్పాటు సికింద్రాబాద్, న్యూస్‌లైన్: ఎంఎంటీఎస్ రైళ్లలోని మహిళల బోగీలు ఇకపై కొత్తరూపు సంతరించుకోనున్నాయి. ప్రత్యేక రంగు, అదనపు ఏర్పాట్లతో ఇప్పటికే ఒక రైలులోని బోగీలను ఆధునీకరించిన అధికారులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆ రైలును అదుబాటులోకి తెచ్చారు. అధికారులు చేస్తున్న ఈ ఏర్పాట్ల ఫలితంగా రానున్న రోజుల్లో ఎంఎంటీఎస్ రైళ్లలోని అన్ని మహిళా బోగీలు ప్రత్యేకతను సంతరించుకోవడంతో పాటు మహిళలు సులభంగా తాము ఎక్కాల్సిన బోగీలను గుర్తించే వీలుంటుంది.

ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళా బోగీల రంగు మార్పు లేడీస్ బోగీల్లో ప్రఖ్యాత మహిళల చిత్రపటాల ఏర్పాటు సికింద్రాబాద్, న్యూస్‌లైన్: ఎంఎంటీఎస్ రైళ్లలోని మహిళల బోగీలు ఇకపై కొత్తరూపు సంతరించుకోనున్నాయి. ప్రత్యేక రంగు, అదనపు ఏర్పాట్లతో ఇప్పటికే ఒక రైలులోని బోగీలను ఆధునీకరించిన అధికారులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆ రైలును అదుబాటులోకి తెచ్చారు. అధికారులు చేస్తున్న ఈ ఏర్పాట్ల ఫలితంగా రానున్న రోజుల్లో ఎంఎంటీఎస్ రైళ్లలోని అన్ని మహిళా బోగీలు ప్రత్యేకతను సంతరించుకోవడంతో పాటు మహిళలు సులభంగా తాము ఎక్కాల్సిన బోగీలను గుర్తించే వీలుంటుంది.

ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళా బోగీల రంగు మార్పు లేడీస్ బోగీల్లో ప్రఖ్యాత మహిళల చిత్రపటాల ఏర్పాటు సికింద్రాబాద్, న్యూస్‌లైన్: ఎంఎంటీఎస్ రైళ్లలోని మహిళల బోగీలు ఇకపై కొత్తరూపు సంతరించుకోనున్నాయి. ప్రత్యేక రంగు, అదనపు ఏర్పాట్లతో ఇప్పటికే ఒక రైలులోని బోగీలను ఆధునీకరించిన అధికారులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆ రైలును అదుబాటులోకి తెచ్చారు. అధికారులు చేస్తున్న ఈ ఏర్పాట్ల ఫలితంగా రానున్న రోజుల్లో ఎంఎంటీఎస్ రైళ్లలోని అన్ని మహిళా బోగీలు ప్రత్యేకతను సంతరించుకోవడంతో పాటు మహిళలు సులభంగా తాము ఎక్కాల్సిన బోగీలను గుర్తించే వీలుంటుంది.