
తిరుమల తిరుపతిలో మంగళవారం (19-05-2015) ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతూ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ, తల్లి కోకిలాబేన్ లు వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమల తిరుపతిలో మంగళవారం (19-05-2015) ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతూ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ, తల్లి కోకిలాబేన్ లు వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమల తిరుపతిలో మంగళవారం (19-05-2015) ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతూ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ, తల్లి కోకిలాబేన్ లు వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమల తిరుపతిలో మంగళవారం (19-05-2015) ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతూ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ, తల్లి కోకిలాబేన్ లు వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమల తిరుపతిలో మంగళవారం (19-05-2015) ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతూ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ, తల్లి కోకిలాబేన్ లు వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమల తిరుపతిలో మంగళవారం (19-05-2015) ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతూ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ, తల్లి కోకిలాబేన్ లు వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమల తిరుపతిలో మంగళవారం (19-05-2015) ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతూ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ, తల్లి కోకిలాబేన్ లు వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా స్వామివారిని దర్శించుకున్నారు.