
ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నా ఆరంభమైంది. శుక్రవారం ఉదయం (05-12-14)అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నా చేపడుతున్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జనం భారీ ఎత్తున తరలివచ్చారు.

ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నా ఆరంభమైంది. శుక్రవారం ఉదయం (05-12-14)అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నా చేపడుతున్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జనం భారీ ఎత్తున తరలివచ్చారు.

ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నా ఆరంభమైంది. శుక్రవారం ఉదయం (05-12-14)అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నా చేపడుతున్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జనం భారీ ఎత్తున తరలివచ్చారు.

ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నా ఆరంభమైంది. శుక్రవారం ఉదయం (05-12-14)అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నా చేపడుతున్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జనం భారీ ఎత్తున తరలివచ్చారు.

ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నా ఆరంభమైంది. శుక్రవారం ఉదయం (05-12-14)అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నా చేపడుతున్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జనం భారీ ఎత్తున తరలివచ్చారు.

ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నా ఆరంభమైంది. శుక్రవారం ఉదయం (05-12-14)అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నా చేపడుతున్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జనం భారీ ఎత్తున తరలివచ్చారు.

ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నా ఆరంభమైంది. శుక్రవారం ఉదయం (05-12-14)అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నా చేపడుతున్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జనం భారీ ఎత్తున తరలివచ్చారు.

ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నా ఆరంభమైంది. శుక్రవారం ఉదయం (05-12-14)అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నా చేపడుతున్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జనం భారీ ఎత్తున తరలివచ్చారు.

ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నా ఆరంభమైంది. శుక్రవారం ఉదయం (05-12-14)అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నా చేపడుతున్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జనం భారీ ఎత్తున తరలివచ్చారు.

ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నా ఆరంభమైంది. శుక్రవారం ఉదయం (05-12-14)అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నా చేపడుతున్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జనం భారీ ఎత్తున తరలివచ్చారు.