committs suicide
-
యువరైతు ఆత్మహత్య
మల్హర్(కరీంనగర్): మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామంలో పైడాకుల శ్రీనివాస్(30) అనే యువరైతు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
అప్పుల పెనుభరమై రైతు ఆత్మహత్య