breaking news
entertainment
-
SSMB 29: పాన్ ఇండియాకు ఊహించని షాక్ ఇవ్వబోతున్న రాజమౌళి..
-
హ్యాపీ డేస్ సీక్వెల్పై శేఖర కమ్ముల ఫోకస్
-
శ్రీలీల తీరుపై టాలీవుడ్ సీరియస్
-
Movie Sequels: చరణ్ & మహేష్ రూటే సెపరేట్
-
కమల్ హాసన్కి భారీ షాక్
-
Trisha Love Story: హింట్ ఇస్తున్నా త్రిష..!
-
మళ్ళీ మజిలీ లాంటి మూవీతో రాబోతున్న చైతూ..!
-
కుబేర మూవీ హిట్టా...ఫట్టా?
-
Jr NTRను దూరం పెట్టడానికి కారణాలు చెప్పిన పురందేశ్వరి
-
TRP Rating: ఇప్పటికి రికార్డులు కొడుతున్న పుష్ప-2
-
ప్లాప్ సినిమాకి సీక్వెల్ ప్లాన్
-
విజయ్ సరసన సంయుక్త ఫిక్స్
-
తెలుగులో ఆవేశపడే హీరో ఎవరంటే..?
-
తమ కంపెనీలో తామే వాటాలు కొంటున్నారు!
బ్రాడ్క్యాస్టింగ్ రంగ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్(జీల్)కు ప్రమోటర్లు పెట్టుబడులు సమకూర్చనున్నారు. తద్వారా తమ వాటాను పెంచుకోనున్నారు. ప్రమోటర్ గ్రూప్ సంస్థల నుంచి రూ. 2,237 కోట్లకుపైగా నిధులు సమీకరించనున్నట్లు జీల్ తాజాగా పేర్కొంది. దీంతో కంపెనీలో ప్రమోటర్ల వాటా 18.4 శాతానికి బలపడనుంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో పూర్తిగా మారి్పడికి వీలయ్యే 16.95 కోట్లకుపైగా వారంట్లను జారీ చేసేందుకు బోర్డు అంగీకరించినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రిఫరెన్షియల్ పద్ధతిలో ఆల్టిలిస్ టెక్నాలజీస్, సన్బ్రైట్ మారిషస్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు వారంట్లను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ప్రమోటర్ల నుంచి అందుకోనున్న పెట్టుబడుల ద్వారా కంపెనీ ప్రధాన బిజినెస్ విభాగాలలో మరింత పటిష్టంకానున్నట్లు పేర్కొంది. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలలో వృద్ధి అవకాశాలను అన్వేషించనున్నట్లు తెలియజేసింది.ఒక్కో వారంట్కు రూ.132 ధరలో..ఒక్కో వారంట్కు రూ. 132 ధర చొప్పున ప్రమోటర్లకు 16,95,03,400 వారంట్లను జీల్ జారీ చేయనుంది. తద్వారా నగదు రూపేణా రూ. 2,237.44 కోట్లు లభించనుండగా.. కంపెనీలో ప్రమోటర్ల వాటా 18.39 శాతానికి చేరనున్నట్లు జీల్ వివరించింది. కాగా.. సెబీ మార్గదర్శకాల ప్రకారం వారంట్ను రూ. 128.58 ధరలో కేటాయించవలసి ఉన్నప్పటికీ బోర్డు రూ. 3.42 ధర అధికంగా నిర్ణయించింది. ఇందుకు ప్రమోటర్లు సైతం అంగీకరించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇష్యూ ధరలో ప్రమోటర్లు ముందస్తుంగా 25 శాతం(రూ. 33) ధర చెల్లించనున్నారు. వారంట్లను అలాట్మెంట్ నుంచి గరిష్టంగా 18 నెలల్లోగా ప్రమోటర్లు షేర్లుగా మార్పిడి చేసుకునేందుకు వీలుంటుంది. ఇదీ చదవండి: హోండా ‘ఎక్స్ఎల్...’ ధర రూ.10,99,990ఒక్కో వారంట్కు రూ. 99(75 శాతం) చొప్పున చెల్లించడం ద్వారా ఈక్విటీ షేర్లుగా మార్చుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 3.99 శాతానికి పరిమితమైన సంగతి తెలిసిందే. దేశీ మీడియా బిజినెస్(సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా)ను జీల్తో విలీనం చేసే ప్రతిపాదనను గతేడాది సోనీ గ్రూప్ విరమించుకున్న నేపథ్యంలో ప్రమోటర్ల పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
అర సెంటులో కట్టిండ్రు మూడంతస్తుల మేడా
-
ప్రభాస్ కోసం సందీప్ వంగా భారీ ప్లాన్
-
మారిపోతున్న సూర్య ఆ మూవీస్ ఇక లేనట్టే
-
పూర్తిగా విలన్ గా మారిపోతున్న నాగ్
-
రవితేజ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్
-
అక్కినేని ఇంట పెళ్లి సందడి
-
క్షమాపణ చెప్పనన్న కమల్
-
నటుడు కమల్ హాసన్పై కర్ణాటక హైకోర్టు సీరియస్
-
థగ్ లైఫ్ చాలా గొప్ప సినిమా: కమల్ హాసన్
-
మళ్లీ సింగం గెటప్ సూర్య, ఈసారి ఎందుకో తెలుసా?
-
కమల్ హాసన్ కామెంట్స్ పై భగ్గుమన్న కర్ణాటక బీజేపీ
-
అదే నిజమైతే బన్నీ ఫ్యాన్స్ కు షాక్...
-
ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన
-
సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్
-
ఖలేజా రీ రిలీజ్కి ముందే సంచలనం
-
కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ మాయం
-
థియేటర్లు బంద్ చేద్దాం అన్నది జనసేన నేతే.
-
Dil Raju: పవన్ సినిమా ఆపాల్సిన అవసరం లేదు
-
హిట్ 4 లో ఏసీపీ వీరప్పన్ గా చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్..
-
అనిల్ రావిపూడి స్పీడ్కు చిరంజీవి బ్రేకులు..
-
మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM
-
New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్
-
రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..
-
అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3
-
వార్ 2 డైరెక్టర్ పై మండిపడుతున్న Jr. NTR ఫ్యాన్స్.. కారణం అదేనా
-
అల్లు అర్జున్ తో నిహారిక లవ్ స్టోరీ
-
గెస్ట్ ఎంట్రీలతో స్క్రీన్ షేక్ చేస్తున్న స్టార్ హీరోస్!
-
ఏంటీ త్రివిక్రమ్ - వెంకటేష్ సినిమాకు అలాంటి టైటిలా?
-
లండన్ వేదికగా SSMB29 బిగ్ అప్డేట్..
-
సమంత పెళ్లి మళ్లీ జరుగుతుందా?
-
అల్లు అర్జున్ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్న 20 ఏళ్ల కుర్రాడు.
-
జీ ఎంటర్టైన్మెంట్ పటిష్ట పనితీరు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2024–25) మార్చి త్రైమాసికంలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజ్ పటిష్ట పనితీరు చూపించింది. నికర లాభం ఎన్నో రెట్ల వృద్ధితో రూ.188 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి లాభం కేవలం రూ.13 కోట్లుగానే ఉంది. వ్యయ నియంత్రణకు తీసుకున్న సమర్థవంతమైన చర్యలు ఫలితమిచ్చాయి. ఆదాయం కేవలం 1.6 శాతం వృద్ధితో రూ.2,185 కోట్ల నుంచి రూ.2,220 కోట్లకు చేరింది. సబ్స్క్రిప్షన్ ఆదాయం, ఇతర అమ్మకాలు, సేవలు మార్చి త్రైమాసికంలో వృద్ధిని నడిపించినట్టు కంపెనీ తెలిపింది.ప్రకటనల వాతావరణం బలహీనంగా ఉన్నప్పటికీ లాభదాయకత పెంచుకున్నట్టు పేర్కొంది. ప్రకటనల ఆదాయం 27 శాతం తగ్గిపోయింది. జీ సినీ అవార్డుల కార్యక్రమం వాయిదా వేయడం, క్రీడలతో కూడిన రద్దీ కేలండర్ను కారణాలుగా తెలిపింది. సబ్్రస్కిప్షన్ ఆదాయం 4 శాతం పెరిగి రూ.986 కోట్లుగా ఉంది. మొత్తం వ్యయాలు 4.2 శాతం తగ్గి రూ.1,958 కోట్లకు పరిమితమయ్యాయి. బీఎస్ఈలో కంపెనీ షేరు 1 శాతానికి పైగా లాభపడి రూ.111 వద్ద ముగిసింది. -
భాగ్యశ్రీ బోర్సే తో ప్రేమ పై రామ్ క్లారిటీ!
-
పాపం పూజహెగ్దే కి దెబ్బ మీద దెబ్బ ఇక కెరీర్ ముగిసినట్టేనా ..!
-
రికార్డ్స్ బద్దలు కొడుతున్న నాని హిట్ - 3
-
హిట్ కాంబో రిపీట్ 'స్పిరిట్'లో ప్రభాస్కు జోడీగా దీపిక!
-
Hit 3: ఈ సినిమా వాళ్లకు నచ్చదు..
-
కేజీఎఫ్ 3లోకి అజిత్ ఎంట్రీ
-
సచిన్ కూతురితో రిలేషన్పై గిల్ క్లారిటీ
-
పెళ్లి పత్రిక పై మహేష్ బాబు ఫోటో..!
-
ఓటీటీ జోరు... డిజిటల్ మీడియా హోరు
సాక్షి, అమరావతి: సినిమా చూడాలంటే థియేటర్కే వెళ్లాలనే రోజులకు కాలం చెల్లుతోంది. ఓటీటీ (ఓవర్ ద టాప్)ల్లో సినిమాలకే ఆదరణ పెరుగుతోంది. వినోదమంటే టీవీ చానళ్లు చూడాలనే రోజులు ఇక గతమే. వినోదం కోసం ప్రజలు డిజిటల్ మాధ్యమాలవైపే మొగ్గు చూపుతున్నారు. సినిమాలు, టీవీ చానళ్ల స్థానాన్ని డిజిటల్ మీడియా కబళిస్తోంది. ఆధునిక సమాచార సాంకేతిక విప్లవంతో డిజిటల్ మీడియా ప్రజల ఇళ్లల్లోకే దూసుకువస్తోంది. ఇది స్మార్ట్ ఫోన్లలోకి అందుబాటులోకి వచ్చేస్తోంది. డిజిటల్ మీడియా ఏటా సగటున 7 శాతం వృద్ధి సాధిస్తోంది. రానున్న కాలంలో వినోద రంగం అంటే డిజిటల్ మీడియాదేనని ‘ఫిక్కీ–ఎర్నెస్ట్ యంగ్ ఇండియా’ తాజా నివేదిక వెల్లడించింది. వీక్షకుల ఆదరణే కాదు ప్రకటనల ఆదాయంలోనూ డిజిటల్ మీడియా ఆధిపత్యం సాధిస్తోందని తెలిపింది. టీవీని అధిగమిస్తున్న స్మార్ట్ ఫోన్ దేశంలో టీవీల ద్వారా వినోద కార్యక్రమాల వీక్షణం కంటే స్మార్ట్ ఫోన్ల ద్వారానే అధికంగా వినోద కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. సినిమాలు, సీరియల్స్, రియాల్టీ షోలు, క్రికెట్, ఇతర స్పోర్ట్స్ మొదలైవన్నీ కూడా టీవీల్లో కంటే స్మార్ట్ ఫోన్లలోనే వీక్షించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితి మున్ముందు మరింతగా పెరుగుతుంది.ఓటీటీ విప్లవం సినిమాలను థియేటర్ల కంటే ఓటీటీల్లో చూసేందుకే ఆసక్తి పెరుగుతోంది. 2024లో దేశంలో 1,600 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 500 సినిమాలు కేవలం ఓటీటీల్లోనే విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న కాలంలో ఓటీటీల్లో మాత్రమే విడుదలయ్యే సినిమాల సంఖ్య మరింతగా పెరుగుతుంది. 2027 నాటికి దేశంలో 6.50 కోట్ల ఇళ్లల్లో ఓటీటీ చానళ్లు చూస్తారు. ఆదాయంలోనూ డిజిటల్ మీడియా జోరు వీక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే ప్రకటనల ఆదాయంలోనూ డిజిటల్ మీడియా ఆధిపత్యం సాధిస్తోంది. టీవీల్లోకంటే డిజిటల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చేందుకు పారిశ్రామిక, వ్యాపార సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. డిజిటల్ మీడియా, టీవీలు, షార్ట్ వీడియోలు, సోషల్ మీడియా మొదలైన వాటిని కలిపి వీడియో వినోద రంగంగా పరిగణిస్తారు. వాటిలో అత్యధిక ప్రకటనల ఆదాయం ఎన్నో దశాబ్దాలుగా టీవీ రంగానికే దక్కేది. కానీ.. ఐదేళ్లుగా డిజిటల్ మీడియా అనూహ్యంగా దూసుకువస్తోంది. 2019లో దేశంలో మీడియా, వినోద రంగం ప్రకటనల ద్వారా రూ.1.90 లక్షల కోట్లు ఆదాయం సాధించింది. 2024లో అది మరింత పెరిగి రూ.2.50 లక్షల కోట్ల ఆదాయం రాబట్టింది. 2027 నాటికి రూ.3.1 లక్షల కోట్లు రాబడి సాధించవచ్చని అంచనా. -
బన్నీ- అట్లీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
-
పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ
-
బ్యాడ్ టైంతో హాట్ బ్యూటీస్
-
తల్లి కొడుకు కూతురు మధ్య నేను మిస్ ఫిట్..
-
టాలీవుడ్ ను షేక్ చేస్తోన్న రూమర్స్ ..
-
పెళ్లి తర్వాత దూసుకుపోతున్న కీర్తి సురేష్ ..
-
Telugu Movies 2026: నెవర్ బిఫోర్ బ్లాస్టింగ్
-
భారత్లో పాక్ సినిమాలు, నటులపై నిషేధం
-
నాని కి గట్టి పోటీ ఇవ్వనున్న రెట్రో & రైడ్ 2
-
ఎన్టీఆర్ నేను కలిసి, పిచ్చా పార్టీ చేసుకుంటాం..
-
రెమ్యునరేషన్ 2 కోట్లు తీసుకోవడంలో మొహమాటమే లేదు..
-
ప్రవస్తి కాంట్రవర్సీపై స్పందించిన లిప్సిక ..!
-
ఎలిమినేట్ అయినందుకే ఆరోపణలు చేస్తున్నారా..?
-
సినీ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు
-
జెట్ స్పీడ్ లో పూర్తవుతున్న మహేష్ & జక్కన్న మూవీ
-
యూత్లోనయా ట్రెండ్, F3 : ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్
జనరేషన్ మారింది.. యూత్ లైఫ్స్టైల్ మారింది.. ఆలోచనాతీరు మారింది.. ఆధునికత రూపంలో పాశ్చాత్య సంస్కృతి దూసుకొచ్చింది. ఇప్పుడు ఎఫ్ త్రీ కీలకంగా మారింది. ఒకప్పుడు ఖలీల్ వాలీ హవేలీలు, మొగలాయి వంటకాలు, చార్మినార్ బజార్లకు ప్రసిద్ధి అయిన నగరం ఇప్పుడు మోడరన్ కల్చర్కు కేంద్రంగా మారుతోంది. పార్టీ గేమ్స్ అనేవి మోడరన్ యూత్ ఫన్ థీమ్స్గా మారాయి. ముఖ్యంగా ‘స్నూకర్‘, ‘పూల్‘, ‘డార్ట్‘, ‘షాఫుల్ బోర్డు‘, ‘బోర్డ్ గేమ్స్‘ లాంటి గేమ్స్ పబ్స్, లాంజ్లలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ గేమ్స్ హైదరాబాద్లో హైటెక్ సిటీ, గచ్చిబౌలిప్రాంతాల్లో మొదలై జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి హై ఎండ్ జోన్లను దాటింది. – సాక్షి, సిటీ బ్యూరోపార్టీ గేమ్స్ మానసిక విశ్రాంతి, స్నేహితులతో కాలక్షేపానికి మాత్రమే కాకుండా సోషల్ కనెక్టివిటీకి వేదికగా మారాయి. వాటితోపాటు వచ్చిన ఫుడ్, మ్యూజిక్, డ్రింక్ కల్చర్ యువతను మరింత ఆకర్షిస్తోంది. ఇప్పటికీ ఇది ఫుడ్ + ఫన్ + ఫ్రెండ్స్ = ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అనే తత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ గేమ్స్ ద్వారా యువత మానసికోల్లాసం పొందడం, కొత్త పరిచయాలు పెంచుకోవడం, వర్క్–లైఫ్ బ్యాలెన్స్ను కాపాడుకోవడం జరుగుతోంది. ఉద్యోగాల ఒత్తిడిని తగ్గించుకునే మార్గంగా ఇవి పనిచేస్తున్నాయి. ఇప్పుడు ‘నైట్ ఔట్‘ అంటే కేవలం ఫుడ్ కాకుండా, ఆటలతో కలిపిన ఎంటర్టైన్మెంట్ను సూచిస్తోంది. నగరంలో స్నూకర్, పూల్ లాంజ్లు జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కూకట్పల్లి, హిమాయత్ నగర్లలో అందుబాటులో ఉండగా డార్ట్, షాఫుల్ బోర్డు గేమ్స్ గండిపేట్, ఫైనాన్షియల్ డిస్ర్టిస్క్ట్, కొండాపూర్లో బోర్డ్ గేమ్స్, సాఫ్ట్ గేమింగ్ లాంజ్లు మాదాపూర్, మణికొండ, బంజారాహిల్స్లో యువతను ఆకర్షిస్తున్నాయి. బ్రిటన్ టు భారత్... పార్టీ గేమ్స్ కల్చర్ పాశ్చాత్య దేశాల నుంచి భారత్లోకి వచ్చింది. ముఖ్యంగా యూరప్లోని బ్రిటన్ దేశంలో స్నూకర్ పురుడు పోసుకుంది. అక్కడి పబ్ సంస్కృతిలో భాగంగా బిల్లియర్డ్స్, పూల్, డార్ట్ వంటి గేమ్స్ ప్రాచుర్యం పొందాయి. కాలక్రమేణా ఈ సంస్కృతి మల్టీనేషనల్ కంపెనీల ఉద్యోగుల ద్వారా ఇండియాలోకి ప్రవేశించింది. హైదరాబాద్ వంటి ఐటీ హబ్లలో ఇది వేగంగా వ్యాపించింది. ఉద్యోగులకు ఈ గేమ్స్ రిలాక్సేషన్తోపాటు టీమ్ బాండింగ్ సాధనంగా ఉపయోగపడుతున్నాయి. ఇదొక స్టేటస్ సింబల్... ఇప్పుడు పబ్కి వెళ్తే కేవలం మ్యూజిక్, డ్రింక్స్ కాదని, మినీ టోర్నమెంట్లు, ఫ్రెండ్స్ సర్కిల్ మధ్య స్నూకర్ మ్యాచ్లు సర్వసాధారణం అయ్యాయి. కొన్ని సంస్థలు కూడా తమ ఉద్యోగుల కోసం ఈ గేమ్స్ను కార్పొరేట్ పార్టీలలో భాగంగా ఉపయోగిస్తున్నాయి. యువతలో ఇది ఒక స్టేటస్ సింబల్గా కూడా మారుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పబ్లిక్ స్పేస్లు గేమింగ్ కల్చర్తో ముడిపడి, సాంస్కృతిక మార్పునకు సూచికలుగా మారుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతితో సమన్వయం సాధిస్తూ, నగరం తనదైన శైలితో ముస్తాబవుతోంది.ఇదీ చదవండి: అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవోఫ్రీ లేదా ప్లే అండ్ పే... నగరంలోని ఐక్యూ లాంజ్, స్ట్రైకర్ క్లబ్, ది హోపరీ, హార్ట్ కప్ కాఫీ, గేమర్స్ డెన్, సోబో కేఫ్ వంటి వాటిలో ఇలాంటి పార్టీ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. కొందరు నిర్వాహకులు ఈ గేమ్స్ తమ కస్టమర్లకు ఉచితంగా ఆడుకోవడానికి ఏర్పాటు చేస్తే, మరికొందరు మాత్రం ప్లే అండ్ పే అంటూ చార్జ్ చేస్తున్నారు. మరికొందరైతే రీ చార్జ్ గేమింగ్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు.చదవండి: అయ్యో ఎంత విషాదం కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి -
'ఓదెల 2' మూవీ రివ్యూ
-
మరోసారి హాట్ టాపిక్గా మారిన హీరో రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్
-
యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న విశ్వంభర సాంగ్
-
సినిమా ఇండస్ట్రీ ఎటు వెళ్తుంది! ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి?
-
లావణ్యపై దాడి చేయించిన రాజ్ తరుణ్ పేరెంట్స్
-
Director Sampath: రామ్ చరణ్కి కథ చెప్పడానికి ఇక వెళ్ళను..
-
"కేజీఎఫ్ 3" లోడింగ్ అంచనాలకు మించి: Prashanth Neel
-
చిరంజీవితో సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది..
-
మహేష్ కోసం మల్టీ డైరెక్టర్స్.. రంగంలోకి దేవా కట్టా
-
Boycott: తెలుగు డైరెక్టర్కు వార్నింగ్..!
-
టాప్ డైరెక్టర్స్కి ఏంటీ పరిస్థితి
-
బన్నీ పైనే తమిళ్ తంబీల ఆశలు
-
తనకంటే చిన్నోడితో.. అనుపమా ఇదేంటమ్మా..?
-
అల్లు అర్జున్ - అట్లీ మూవీకి 21 ఏళ్ల కుర్రాడు మ్యూజిక్..
-
బాలీవుడ్ లో తమన్నాకు వింత పరిస్థితులు హీరోయిన్ గా కెరీర్ ఖతమేనా ?
-
రాపిడ్ ఫైర్: ప్రదీప్ మాచిరాజు And దీపికా పిల్లి
-
విజయ్ - టబు అదిరిపోయే కాంబో ఫిక్స్ చేసిన పూరి
-
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ మూవీ ఎందుకు ఆలస్యం అవుతోంది?
-
RAJASAAB పరిస్థితి ఏంటి..?
-
పెద్ది ఫస్ట్ షాట్ కే దేవర రికార్డు అవుట్
-
టాలీవుడ్ రూపురేఖలు మార్చబోతున్న బన్నీ 3000 కోట్లు ఫిక్స్
-
కన్ ఫ్యూజన్ లో ది రాజా సాబ్ ...!
-
విశ్వంభర కోసం పాట పడబోతున్న చిరు
-
బ్లాక్ బస్టర్ లోడింగ్
-
కళ్యాణ్ రామ్ కోసం రంగంలోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్
-
జాక్ ట్రైలర్ బీభత్సం..
-
అల్లు అర్జున్ తో రొమాన్స్ చేయబోతున్న ప్రియాంక చోప్రా
-
రామ్ చరణ్ తో గ్లోబల్ కథ యూరప్ వెళ్లిన సుకుమార్
-
విజయ్ దేవరకొండ సినిమాపై నాగవంశీ కామెంట్స్
-
మెగాస్టార్ తో వెంకటేష్ సినిమా
-
సినిమా పూర్తి కాకుండానే ఆ డైరెక్టర్కి ప్రభాస్ మరో బిగ్ ఆఫర్..?
-
రీ రిలీజ్ ప్రభాస్ సలార్ సంచలనం.. మొత్తం వసూళ్లు ఎంతంటే..!
-
జూనియర్ జక్కన్న: Anil Ravipudi
-
పూరి & విజయ్ సేతుపతి సినిమా ఫిక్స్.... షూటింగ్ ఎప్పటినుంచంటే..?
-
కలెక్షన్స్ లో మ్యాడ్ స్క్వేర్ మ్యాజిక్.. పోటీ ఇవ్వలేకపోయిన నితిన్
-
ముంబై వీధుల్లో చక్కర్లు కొడ్తున్న విజయ్ & రష్మిక ..
-
దేవర 2 పై భీభత్సమైన అప్డేట్
-
నితిన్ కి, సాయి పల్లవి నో ఎల్లమ్మగా కీర్తి సురేష్ ..!
-
ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..క్రిష్ 4 వచ్చేస్తున్నాడు..!
-
ఊరమస్ కథతో వస్తున్న వినాయక్ & వెంకీ
-
టీవీని దాటేసిన డిజిటల్ మీడియా
న్యూఢిల్లీ: దేశీయంగా డిజిటల్ మీడియా జోరుగా వృద్ధి చెందుతోంది. 2024లో సాంప్రదాయ టీవీ మాధ్యమాన్ని కూడా దాటేసి మీడియా, వినోద రంగంలో (ఎంఅండ్ఈ) అతి పెద్ద సెగ్మెంట్గా ఆవిర్భవించింది. మొత్తం ఆదాయాల్లో 32 శాతం వాటాను దక్కించుకుంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ–ఈవై నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2026లో ప్రకటనలపై ఆదాయాలపరంగా రూ. 1 లక్ష కోట్ల మార్కును అధిగమించే తొలి ఎంఅండ్ఈ విభాగంగా డిజిటల్ మీడియా నిలవనుంది. దేశీ ఎంఅండ్ఈ రంగం వచ్చే మూడేళ్లలో 7 శాతం వృద్ధితో రూ. 3 లక్షల కోట్ల స్థాయిని దాటుతుందని నివేదిక వివరించింది. 2024లో దేశీ ఎంఅండ్ఈ రంగం రూ. 2.5 లక్షల కోట్ల స్థాయికి చేరుకోగా, స్థూల దేశీయోత్పత్తిలో 0.73 శాతం వాటాను దక్కించుకుంది. ‘ఈ పరిశ్రమ 2025లో 7.2 శాతం వృద్ధి చెంది రూ. 2.7 లక్షల కోట్లకు, ఆ తర్వాత 7 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2027 నాటికి రూ. 3.1 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుంది‘ అని నివేదిక వివరించింది. వినూత్న వ్యాపార విధానాల దన్ను.. ఈ భారీ వృద్ధికి వినూత్న వ్యాపార విధానాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, పరిశ్రమలో స్థిరీకరణ తదితర అంశాలు తోడ్పడనున్నాయి. దేశీ ఎంఅండ్ఈ రంగం 2023లో 8.3 శాతం పెరగ్గా గతేడాది 3.3 శాతం (సుమారు రూ. 8,100 కోట్లు) వృద్ధి చెందింది. సబ్్రస్కిప్షన్ ఆదాయాలు తగ్గడం, భారత్కి యానిమేషన్.. వీఎఫ్ఎక్స్ ఔట్సోర్సింగ్ వర్క్ తగ్గిపోవడం వంటి అంశాలు ఇందుకు కారణం. మరోవైపు, ఈ–కామర్స్ వెబ్సైట్లు సహా డిజిటల్ ప్లాట్ఫామ్లపై ప్రకటనలు, ప్రీమియం.. డిజిటల్ అవుటాఫ్ హోమ్ (ఓఓహెచ్) మీడియాకు డిమాండ్ పెరగడంతో పరిశ్రమ అడ్వరై్టజింగ్ ఆదాయాలు 8.1 శాతం పెరిగాయి. డిజిటల్ మీడియా (17 శాతం) లైవ్ ఈవెంట్లు (15 శాతం), ఓఓహెచ్ మీడియా (10 శాతం) ఈ వృద్ధికి దోహదపడ్డాయి. డిజిటల్ వినియోగం వేగవంతమవుతుండటం, వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతుండటం తదితర అంశాల నేపథ్యంలో భారతీయ మీడియా, వినోద రంగం కీలక పరివర్తన దశలో ఉందని ఫిక్కీ చైర్మన్ (మీడియా, ఎంటర్టైన్మెంట్ కమిటీ) కెవిన్ వాజ్ చెప్పారు. దీనితో కంటెంట్ క్రియేటర్లు, ప్రకటనకర్తలు, టెక్నాలజీ ఆవిష్కర్తలకు అపార అవకాశాలు లభిస్తున్నాయని వివరించారు. -
బెట్టింగ్ బెండు తీస్తున్న పోలీసులు
-
రామ్ చరణ్ బర్త్ డే.. బయటపడ్డ విభేధాలు!
-
పెద్ది మూవీ ఎన్టీఆర్ వదులుకున్నాడా..!
-
Venu Swamy: సందీప్ వంగా సినిమాలన్ని చండాలం
-
కలెక్షన్లలో దూసుకెళ్తున్న కోర్ట్ 10 రోజుల్లోనే 50 కోట్లు..
-
కొత్తపాత్రలో అల్లు అర్జున్
-
జపాన్ లో ఘనంగా భార్య బర్త్ డే సెలబ్రేషన్స్
-
జపాన్ లో దేవర తాండవం
-
ఒకేసారి 3 సినిమాలను లైనప్ చేసిన అఖిల్
-
సాయి ధరమ్ తేజ్ కు నోటీసులు దెబ్బకు సినిమానే ఆపేసారుగా..!
-
బన్నీ ఫ్యాన్స్ కి కిక్కెక్కించే న్యూస్ డ్యూయెల్ రోల్ లో బన్నీ
-
హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన విష్ణుప్రియ
-
ఏయ్ పవన్ కళ్యాణ్.. నీకు దమ్ముందా?
-
RC 16 రిలీజ్ డేట్ ఫిక్స్ ..?
-
పవన్ కల్యాణ్ సినీ కెరీర్ పై నిర్మాత నాగవంశీ కామెంట్స్ వైరల్
-
ఆ హీరో తో చెయ్యను అంటున్న సాయి పల్లవి
-
సినిమా వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు : శోభిత
-
చిరు లండన్ పర్యటనలో గోల్ మాల్
-
ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న బెట్టింగ్ విషాదాలు
-
తమన్ని అన్ఫాలో చేసిన రామ్ చరణ్..!
-
దుమ్ము రేపుతున్న లూసిఫర్-2
-
రాజమౌళి, ప్రియాంక చోప్రా ప్రత్యేక లేఖ విడుదల..
-
బెట్టింగ్ యాప్స్పై ప్రకాష్ రాజ్ వివరణ
-
ఒడిశాలో షూటింగ్ పై వీడియో రిలీజ్ చేసిన రాజమౌళి
-
టాలీవుడ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కలకలం
-
Betting Apps: ఒక్కో వీడియోకు రూ. 90వేలు తీసుకున్నట్లు విష్ణుప్రియ వెల్లడి
-
గేమ్ ఛేంజర్ దెబ్బకు ప్రభాస్ రాజసాబ్ కి టెన్షన్
-
కూలి VS వార్-2
-
డైరెక్టర్ శంకర్ దెబ్బతో కుదేలైన భారీ నిర్మాణ సంస్థ..
-
నటి విష్ణుప్రియకు పంజాగుట్ట పోలీసుల నోటీసులు
-
RC16లో ధోని
-
రంగంలోకి పుష్ప 3 మరి రామ్ చరణ్ సంగతేంటి
-
మల్టీప్లెక్స్ స్టాక్ పంట పండింది..?
హిందీతో పాటు విభిన్న భాషల్లో ఇటీవల విడుదలైన పాన్ ఇండియా సినిమా ఛావా తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని ప్రముఖ థియేటర్లతోపాటు మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ సినిమాస్లోనూ విడుదల చేయడంతో కంపెనీకి లాభాల పంట పండినట్లయిందని స్టాక్ రేటింగ్ బ్రేకరేజ్ సంస్థ నువామా ఇన్ స్టిట్యూషనల్ ఈక్విటీస్ అభిప్రాయపడింది. ఇటీవల కాలంలో మార్కెట్ అనిశ్చితుల నేపథ్యంలో కంపెనీ షేర్లు గరిష్ఠం నుంచి 32 శాతం పతనమైనప్పటికీ రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని తెలిపింది.2024-25 ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికంలో ఛావా సినిమా కలెక్షన్లు ఊపందుకోవడంతో పీవీఆర్ ఐనాక్స్ మంచి లాభాలు పోస్ట్ చేస్తుందని నువామా తన నివేదికలో అంచనా వేసింది. ఇటీవల కంపెనీ ప్రమోటర్లు షేర్లు కొనుగోలు చేసినట్లు గుర్తు చేసింది. ఫిబ్రవరిలో ఛావా బాక్సాఫీస్ వసూళ్లతోపాటు ఇతర సినిమాల సహకారంతో స్టాక్ ధర ఏడాది ప్రాతిపదికన 39 శాతం పెరుగుదలతో ఆదాయాన్ని రూ.2,264 కోట్లకు పెంచిందని పేర్కొంది. కరోనా తర్వాత ఫిబ్రవరి నెలలో రూ.1,245 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో పరిశ్రమకు అత్యధిక వసూళ్లు సాధించడంలో ఛావా తోడ్పడింది.ఇదీ చదవండి: భారత్తో వాణిజ్యంపై యూఎస్ స్పై చీఫ్ స్పందనకొత్తగా 100 స్క్రీన్లు..పీవీఆర్ ఐనాక్స్ అసెట్-లైట్ గ్రోత్ స్ట్రాటజీని పాటిస్తోంది. భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో 30-40 కొత్త స్క్రీన్లను జోడించాలని భావిస్తున్నారు. సంస్థ క్యాపిటల్-లైట్ గ్రోత్ మోడల్ కింద 100 స్క్రీన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నువామా పేర్కొంది. ఇందులో 31 స్క్రీన్లు మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ మోడల్ కింద, 69 అసెట్-లైట్ మోడల్ కింద ఉండనున్నాయి. ఇందులో 42 శాతం నుంచి 80 శాతం వరకు మూలధన వ్యయాన్ని డెవలపర్ భరిస్తారని పేర్కొంది. కొత్తగా ప్లాన్ చేసిన ఈ స్క్రీన్లు రెండు మూడేళ్లలో అందుబాటులోకి వస్తాయని నువామా నివేదించింది. -
పుష్ప 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసిన ఛావా..
-
కల్కి 2పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన అమితాబ్
-
హను రాఘవపూడికి బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రభాస్..
-
ఎన్టీఆర్ వార్ 2 అప్డేట్ బాలీవుడ్ షేక్ కావాల్సిందే!
-
విశ్వంభరను అడ్డుకుంటున్న పవన్ కళ్యాణ్