breaking news
entertainment
-
తెలుసు కదా.. రూటు మార్చిన టిల్లు
-
Sai Pallavi: బాలీవుడ్లో బుజ్జి తల్లి బిజీ టాలీవుడ్ లో మాత్రం..
-
బిగ్ బాస్ కి వెళ్లే ముందు నాతో ఒక్కటే చెప్పాడు
-
పక్కా లోకల్.. పాన్ ఇండియా వద్దు..!
-
తల్లి సినిమా రీమేక్ లో జాన్వీ..?
-
ప్రభాస్ తో భాగ్యశ్రీ రొమాన్స్ ..!
-
చిరు- బాబీ మూవీకి ముహూర్తం ఫిక్స్..!
-
ఇకపై అలాంటి సినిమాలే చేస్తానంటున్న సామ్..!
-
సోషల్ మీడియా అంటేనే హడలిపోతున్న హీరోయిన్స్
-
బరువెక్కుతున్న అమీర్..! కారణం అదేనా..?
-
బిచ్చగాడు 3' లో కొత్త సోషల్ మెసేజ్ ఏమిటి?
-
తండ్రి అయిన మెగా హీరో.. వారసుడొచ్చాడు..!
-
నితిన్ మూవీకి పుష్ప 2 ప్రొడ్యూసర్స్ ఈసారి శ్రీను వైట్ల రాణిస్తాడా?
-
పుష్ప 3 స్టోరీ లీక్ అయ్యిందా..? అసలు సుకుమార్ ప్లాన్ ఏంటి ?
-
బాలీవుడ్లో కల్ట్ సెటప్ సృష్టించిన రంగీలా 30 ఏళ్ల క్రితం వర్మ సంచలనం
-
సారీ అమ్మ.. నిహారిక పోస్ట్ వైరల్..!
-
ధూమ్ 4 లో ప్రభాస్, ఎన్టీఆర్..?
-
ధూమ్ 4 లో ప్రభాస్, ఎన్టీఆర్..? LCU లోకి రామ్ చరణ్..?
-
లుకౌట్ సర్క్యులర్ జారీచేసిన ముంబై పోలీసులు
-
120 దేశాల్లో, 2 పార్ట్స్ గా రాజమౌళి-మహేష్ బాబు సినిమా
-
రాజ్ తరుణ్ పై మరో కేసు పెట్టిన లావణ్య
-
పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ లైన్ అప్
-
Top Twitters: మోడీ తర్వాత మన ఎన్టీఆరే..!
-
అనుష్క తో అల్లు అర్జున్ ఫోన్ కాల్ వైరల్
-
బాలీవుడ్లో కృతి కొలాప్స్...!
-
మహానటి రికార్డుని బ్రేక్ చేసిన 'కొత్త లోక'..! 7 రోజుల్లోనే 100 కోట్లు
-
వెంకీ - త్రివిక్రమ్ మూవీలో హీరోయిన్ ఫిక్స్..?
-
రిఎంట్రీతో సర్ప్రైజ్ చేస్తానంటోన్న ఇలియానా
-
సడన్ గా మారిపోయిన మాస్ మహారాజ్
-
కాంచన-4లోకి రష్మిక అడుగుపెట్టనుందా?
-
ప్రభాస్ తో సినిమాకు కండిషన్ పెట్టిన అనుష్క
-
ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన నాగ్ అశ్విన్..!
-
Sukumar: పెద్ది కోసం ఊహించని కొత్త స్టోరీ రెడీ..!
-
హాలీవుడ్ రేంజ్ లో నాని పారడైస్ మూవీ..?
-
తెల్లవారుజామున కన్నుమూసిన అల్లు కనకరత్నం (94)
-
Fake News: కూలీ కోసం.. దిగజారిన కోలీవుడ్..
-
చెన్నైలో ఘనంగా విశాల్, ధన్సిక నిశ్చితార్థం
-
అవెంజర్స్ రేంజ్ లో మిరాయ్ మూవీ..?
-
సంక్రాంతి రేస్ లో ఇన్ని సినిమాలా..!
-
అప్పుడు నాని, ఇప్పుడు నితిన్ డైరెక్టర్ బలగం వేణుకి షాక్
-
అల్లు అర్జున్తో హాలీవుడ్ పవర్ హౌస్..
-
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్, మూవీ రిలీజ్ డేట్ లాక్ ?
-
ఘట్టమనేని వారసుడికి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కూతురు
-
20 ఏళ్ల తర్వాత నాగార్జున, పూరి కంబినేషన్లో సినిమా
-
ఘోస్ట్గా 'థ్రిల్ చేయనున్న రష్మిక..!
-
Gautami Chowdary: అతనితో 19 ఏళ్లకే ప్రేమలో పడ్డా..! అప్పుడు తెలీదు, కానీ ఇప్పుడు
-
Yash Raj Films: ధూమ్-4 లో విలన్ ఎవరు
-
మీకు ముందు ముందు సినిమా చూపిస్తాం దగ్గుపాటికి ఎన్టీఆర్ ఫాన్స్ స్వీట్ వార్నింగ్
-
రూ.1 లక్షతో రూ.100 కోట్లు సంపాదించిన నటుడు.. ఎలాగంటే..
బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, అయేషా ష్రాఫ్ దంపతులు 15 సంవత్సరాల్లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఏకంగా రూ.100 కోట్ల కార్పస్ను క్రియేట్ చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. పెట్టుబడి పెట్టేందుకు చాలామందే ఆసక్తి చూపిస్తారు. కానీ సరైన టైమింగ్, ఇన్వెస్ట్ చేసే వ్యాపారంపై నమ్మకం, స్ట్రాటజీ ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయని వీరు నిరూపించారు. వ్యాపార చతురతతో జాకీష్రాఫ్ గతంలో తీసుకున్న ఒక్క నిర్ణయంతో పెద్ద మొత్తంలో కార్పస్ జనరేట్ అయింది. అసలు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారు.. ఎలా అంతమొత్తంలో సంపద సృష్టించారో తెలుసుకుందాం.1995లో భారత్ తీసుకున్న ఆర్థిక సరళీకృత నిర్ణయాలవల్ల చాలా అంతర్జాతీయ కంపెనీలు దేశంలోకి ప్రవేశించాయి. అందులో భాగంగా సోనీ ఎంటర్టైన్మెంట్ కూడా తన టీవీ ఛానెల్ను భారతదేశంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేసింది. ఈ క్రమంలో జాకీష్రాఫ్, అయేషా ష్రాఫ్తో కలిసి ఏడుగురు సభ్యుల బృందంతో కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు వ్యూహాత్మక భాగస్వాములుగా మారారు. కొత్త కంపెనీ కదా ఇందులో పెట్టుబడి పెడితే రాబడి ఎలా ఉంటుందోననే అనుమానాలకు తావు లేకుండా తాము నమ్మిన వ్యాపారానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆ సమయంలో టెలివిజన్ బిజినెస్కు ప్రజలు ఆసక్తి చూపుతారనే స్ట్రాటజీతో ముందుకెళ్లారు. క్రమంగా కంపెనీ ఎదిగి తాము అప్పట్లో ఇన్వెస్ట్ చేసిన రూ.1లక్ష 15 ఏళ్ల తర్వాత రూ.100 కోట్లు అయినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. దీన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.ఇదీ చదవండి: పాలసీ ఏజెంట్లు చెప్పని విషయాలుఎందులో పెట్టుబడి పెట్టినా సరైన టైమింగ్, ఇన్వెస్ట్ చేసే వ్యాపారంపై నమ్మకం, స్ట్రాటజీ ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయని గమనించాలి. -
2026 లో మెగా ఫ్యాన్స్ కి పండగే..!
-
రావిపూడి దర్శకత్వంలో చిరు మూవీ... గ్లింప్స్ రిలీజ్
-
అక్కినేని ఫ్యాన్స్ కి పండగే..! నాగ్ 100 నాటౌట్..!
-
War 2 Movie: ఎన్టీఆర్ కోసం జపాన్ నుంచి వచ్చిన అభిమాని..!
-
Jr NTR Fans: సస్పెండ్ చేయకపోతే.. ఎన్టీఆర్ అంటే ఏంటో చూపిస్తాం..
-
తెరపైకి కమల్ & రజిని మూవీ
-
స్త్రీ యూనివర్స్ లో శ్రీవల్లి
-
కాసేపట్లో ఫిల్మ్ ఫెడరేషన్ సంఘాల సర్వసభ్య సమావేశం
-
LCU లోకి సమంత అడుగు పెట్టనుందా..?
-
"కూలీ” ఫస్ట్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే!
-
ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ మీద రాని కథ తో సినిమా..!
-
Director Thallada: 80 లక్షలు పెట్టి సినిమా తీస్తే వచ్చింది 80 వేలు..!
-
రెండేళ్లల్లో ఆరు సినిమాలు
‘భలే మంచిరోజు’ (2015) చిత్రంతో 70ఎంఎం ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ ఆరంభించి, తొలి చిత్రంతోనే అభిరుచి గల నిర్మాతలు అనిపించుకున్నారు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి. ఆ తర్వాత ‘ఆనందో బ్రహ్మ’ (2017), ‘యాత్ర’ (2019), ‘శ్రీదేవి సోడా సెంటర్’ (2021) వంటి చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు ఒకేసారి ఆరు చిత్రాలకు శ్రీకారం చుట్టారు.ఆదివారం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ – ‘‘మేం ఎప్పుడూ క్వాలిటీ కంటెంట్కే ప్రాధాన్యం ఇస్తాం. ఈ ఆరు సినిమాలకూ అదే ఫాలో అవుతున్నాం. వేరువేరు జానర్స్లో ఈ సినిమాలు ఉంటాయి. వచ్చే రెండేళ్లలో ఈ ఆరు సినిమాలను వరుసగా రూపొందించి, విడుదల చేస్తాం. ఇతర వివరాలు త్వరలో ప్రకటిస్తాం’’ అని పేర్కొన్నారు. -
కాసేపట్లో ఫిల్మ్ ఫెడరేషన్ నేతలతో కోఆర్డినేషన్ కమిటీ భేటీ
-
Film Workers: ఒక్క పైసా పెంచేది లేదు
-
పుష్ప -2 రికార్డ్స్ అన్ని ఎగిరిపోతాయి
-
ఫొటోలు డిలీట్ చేసిన హన్సికా..
-
ధనుష్ దిల్, మృణాల్ మనసు, ఒక్కటైందా?
-
Americas Got Talent : అమెరికాలో ఇండియా తాండవం
-
క్రేజీ కాంబో ఫిక్స్..!
-
కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్..!
-
Posani: ముమైత్ ఖాన్ని నేనే యాక్టర్స్ని చేశా...!
-
War 2: మూవీలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్న ఆలియా భట్
-
హన్సిక డివోర్స్ లో నిజమెంత..!
-
ఆ హీరోయిన్ ప్రేమలో సిద్దు..!
-
Director Sunil: హరి హర వీరమల్లు రిలీజ్ కష్టాలు.. వింటే షాక్ అవుతారు
-
ప్రభాస్ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం అల్లు అర్జునేనా
-
టాలీవుడ్ లో సెటిల్ అయ్యేలా దీపిక ప్లాన్స్
-
టాలీవుడ్ కన్నా కోలీవుడ్ బెస్ట్ అంటున్న చైతూ
-
నటులు రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీకి ఈడీ నోటీసులు
-
స్టోరీ చెప్పగానే రామయ్య వస్తావయ్యా ప్లాప్ అని చెప్పా
-
ఎలా నటించాలని భయపడుతున్న సల్మాన్
-
మృత్యువుతో పోరాడి కన్నుమూసిన ఫిష్ వెంకట్
-
అదరగొడ్డున్న రామ్ రాసిన రొమాంటిక్ సాంగ్
-
రిస్క్ చేస్తున్న రజినీకాంత్
-
అత్యుత్తమ ‘ఫన్’ దేశం అదే..! టాప్ 40లో ఇండియా స్థానం?
ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ కావాల్సింది వినోదం. విపరీతమైన పని ఒత్తిడికి దారి తీస్తున్న ప్రస్తుత ఉరుకులు పరుగుల లోకంలో విశ్రాంతి దానితో పాటే వినోదం కూడా ఒక నిత్యావసరంగా మారిపోయింది. అందుకు అనుగుణంగానే అనేక రకాల వినోద మార్గాలు, సాధనాలు అందుబాటులోకి వచ్చాయి..వస్తూనే ఉన్నాయి. తమ ప్రజల్ని వినోదభరితంగా ఉంచడానికి అనేక దేశాల్లో ప్రభుత్వాలు సైతం తమ వంతు కృషి చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రపంచంలోనే అత్యంత వినోదభరిత దేశంగా ప్రజలు ఏ దేశాన్ని గుర్తిస్తున్నారు? అనే ఆలోచనతో ది యుఎస్ న్యూస్ బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ ఆధ్వర్యంలో ది వరల్డ్స్ మోస్ట్ ఫన్ కంట్రీస్ పేరిట తాజాగా ఒక అధ్యయనం నిర్వహించారు. వినోదాన్ని పంచే వేడుకలు, ఈవెంట్లు, సాహసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళలు..వగైరాలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. దాని ప్రకారం వినోద భరిత జీవనాన్ని అందించే 40 దేశాల జాబితాను రూపొందించారు. ఇటీవలే విడుదల చేసిన ఈ జాబితా ప్రకారం.. స్పెయిన్ అత్యుత్తమ వినోద భరిత దేశంగా నిలిచింది. సాహసాలు, సంస్కృతీ సంప్రదాయల పరంగా 4వ స్థానంలో నిలిచిన ఈ దేశం మొత్తంగా చూస్తే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా స్పెయిన్లో నిర్వహించే టమాటినా ఫెస్టివల్ అంతర్జాతీయ ప్రాచుర్యం పొందింది. ప్రపంచలోనే అతిపెద్ద టమాటా ఫెస్టివల్గా వందల కొద్దీ టన్నులను దీని కోసం వినియోగిస్తారు. ఇవే కాకుండా మరిన్ని వినోదాలు, అడ్వంచర్స్ కూడా స్పెయిన్ను ఈ అంశంలో అందలాలు ఎక్కించాయి.ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా బ్రెజిల్, థాయ్ల్యాండ్, ఇటలీ, మెక్సికో, గ్రీస్, ఆస్ట్రేలియా, పోర్చుగల్, న్యూజిలాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, అర్జెంటీనా, ఐర్లాండ్, సింగపూర్, టర్కీ, అమెరికా, కెనడా, కోస్టారికా, ఐస్ల్యాండ్, మలేషియా, ఫిలిప్పీన్స్, కొమెనిక్ రిపబ్లిక్, యునైటెడ్ కింగ్ డమ్, జపాన్, బెల్జియం, మొరాకో, ఈజిప్ట్, స్విట్జర్లాండ్, సైప్రస్, ఆస్ట్రియా, క్రొయేషియా, ఇండోనేషియా, యుఎఇ, చిలీ, ఫిన్లాండ్, సౌత్ ఆఫ్రికా, కొలంబియా, పెరు, స్వీడన్, డెన్మార్క్లు ఉన్నాయి.ఈ జాబితాలో ఎక్కడా ఇండియాకు చోటు దక్కకపోవడం విశేషం. దీనికి రకరకాల కారణాలు ఉండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మన దేశం ఇంకా కొన్ని రకాల కట్టుబాట్లను సంకెళ్లను తెంచుకోకపోవడం అలాగే మన దేశంలో వినోదం కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు లేకుండా మన పండుగలు, సంప్రదాయ జాతరలు వంటి వాటిలో అది మమేకమైపోవడం వంటి పలు కారణాలు ఉండవచ్చునని అంటున్నారు. అంతేగాక ఈ అధ్యయనం కోసం ఎంచుకున్న ప్రజలు, ప్రాంతాలను బట్టి కూడా ఇది ఆధారపడి ఉండవచ్చునని విశ్లేషిస్తున్నారు.(చదవండి: చేప.. చేదా...వర్షకాలంలో అస్సలు తినకూడదా..?) -
లోకేష్ లైనప్ మామూలుగా లేదుగా..!
-
Thota Prasad: పోకిరి ఆ హీరో చేయాల్సిన సినిమా మహేష్ బాబు చేసాడు..
-
Narayana Murthy: ఎన్నో విలక్షణ పాత్రలను పోషించిన కోటా శ్రీనివాసరావు
-
ప్రాణం ఖరీదుతో ఇద్దరం ఒకేసారి సినిమాల్లోకి చిరంజీవి ఎమోషనల్
-
ఎవరో నేను తెలుగోడు కాదంటే.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
-
చనిపోయేవరకు సినిమాలు మాత్రం వదలనన్నారు పవన్ ఎమోషనల్
-
కోట మృతిపై అల్లు అరవింద్ రియాక్షన్
-
ఏం యాక్టింగ్ గురు.. కోట సినీ బయోగ్రఫీ
-
కోటన్నా అంటూ.. కంటతడి పెట్టిన బాబు మోహన్
-
SSMB 29 రిలీజ్ డేట్ వచ్చేసింది..
-
ప్రభాస్ స్పిరిట్ క్రేజీ అప్డేట్
-
సితారకు వార్ 2
హీరో ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘వార్ 2’. హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) సంస్థ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘‘భారీ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘వార్ 2’. ఇండియన్ సినీ హిస్టరీలో ఇద్దరు బిగ్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య ఉండేపోటీ ప్రేక్షకులకు ఓ విజువల్ ఫీస్ట్లా ఉంటుంది.ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ స్పై యూనివర్స్లో భాగంగా మరో అధ్యాయంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పఠాన్, టైగర్ 3, వార్’ వంటి గ్లోబల్ హిట్ మూవీస్ తర్వాత వస్తోన్న ‘వార్ 2’ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనుండటం హ్యాపీగా ఉంది. ఆగస్ట్ 14న థియేటర్స్లో ఈ ఉత్సవం మొదలు కానుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ ఫార్మాట్లోనూ రిలీజ్ కానుంది’’ అని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పేర్కొంది. -
SSMB 29: బడ్జెట్ విషయం లో తగ్గేదేలే అంటున్న డైరెక్టర్స్
-
రణబీర్ రామాయణ దెబ్బకు బద్దలైన కల్కి రికార్డు
-
హైదరాబాద్ లో సినిమా పైరసీ రాకెట్ గుట్టురట్టు
-
SSMB 29: పాన్ ఇండియాకు ఊహించని షాక్ ఇవ్వబోతున్న రాజమౌళి..
-
హ్యాపీ డేస్ సీక్వెల్పై శేఖర కమ్ముల ఫోకస్
-
శ్రీలీల తీరుపై టాలీవుడ్ సీరియస్
-
Movie Sequels: చరణ్ & మహేష్ రూటే సెపరేట్
-
కమల్ హాసన్కి భారీ షాక్
-
Trisha Love Story: హింట్ ఇస్తున్నా త్రిష..!
-
మళ్ళీ మజిలీ లాంటి మూవీతో రాబోతున్న చైతూ..!
-
కుబేర మూవీ హిట్టా...ఫట్టా?
-
Jr NTRను దూరం పెట్టడానికి కారణాలు చెప్పిన పురందేశ్వరి
-
TRP Rating: ఇప్పటికి రికార్డులు కొడుతున్న పుష్ప-2
-
ప్లాప్ సినిమాకి సీక్వెల్ ప్లాన్
-
విజయ్ సరసన సంయుక్త ఫిక్స్
-
తెలుగులో ఆవేశపడే హీరో ఎవరంటే..?
-
తమ కంపెనీలో తామే వాటాలు కొంటున్నారు!
బ్రాడ్క్యాస్టింగ్ రంగ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్(జీల్)కు ప్రమోటర్లు పెట్టుబడులు సమకూర్చనున్నారు. తద్వారా తమ వాటాను పెంచుకోనున్నారు. ప్రమోటర్ గ్రూప్ సంస్థల నుంచి రూ. 2,237 కోట్లకుపైగా నిధులు సమీకరించనున్నట్లు జీల్ తాజాగా పేర్కొంది. దీంతో కంపెనీలో ప్రమోటర్ల వాటా 18.4 శాతానికి బలపడనుంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో పూర్తిగా మారి్పడికి వీలయ్యే 16.95 కోట్లకుపైగా వారంట్లను జారీ చేసేందుకు బోర్డు అంగీకరించినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రిఫరెన్షియల్ పద్ధతిలో ఆల్టిలిస్ టెక్నాలజీస్, సన్బ్రైట్ మారిషస్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు వారంట్లను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ప్రమోటర్ల నుంచి అందుకోనున్న పెట్టుబడుల ద్వారా కంపెనీ ప్రధాన బిజినెస్ విభాగాలలో మరింత పటిష్టంకానున్నట్లు పేర్కొంది. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలలో వృద్ధి అవకాశాలను అన్వేషించనున్నట్లు తెలియజేసింది.ఒక్కో వారంట్కు రూ.132 ధరలో..ఒక్కో వారంట్కు రూ. 132 ధర చొప్పున ప్రమోటర్లకు 16,95,03,400 వారంట్లను జీల్ జారీ చేయనుంది. తద్వారా నగదు రూపేణా రూ. 2,237.44 కోట్లు లభించనుండగా.. కంపెనీలో ప్రమోటర్ల వాటా 18.39 శాతానికి చేరనున్నట్లు జీల్ వివరించింది. కాగా.. సెబీ మార్గదర్శకాల ప్రకారం వారంట్ను రూ. 128.58 ధరలో కేటాయించవలసి ఉన్నప్పటికీ బోర్డు రూ. 3.42 ధర అధికంగా నిర్ణయించింది. ఇందుకు ప్రమోటర్లు సైతం అంగీకరించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇష్యూ ధరలో ప్రమోటర్లు ముందస్తుంగా 25 శాతం(రూ. 33) ధర చెల్లించనున్నారు. వారంట్లను అలాట్మెంట్ నుంచి గరిష్టంగా 18 నెలల్లోగా ప్రమోటర్లు షేర్లుగా మార్పిడి చేసుకునేందుకు వీలుంటుంది. ఇదీ చదవండి: హోండా ‘ఎక్స్ఎల్...’ ధర రూ.10,99,990ఒక్కో వారంట్కు రూ. 99(75 శాతం) చొప్పున చెల్లించడం ద్వారా ఈక్విటీ షేర్లుగా మార్చుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 3.99 శాతానికి పరిమితమైన సంగతి తెలిసిందే. దేశీ మీడియా బిజినెస్(సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా)ను జీల్తో విలీనం చేసే ప్రతిపాదనను గతేడాది సోనీ గ్రూప్ విరమించుకున్న నేపథ్యంలో ప్రమోటర్ల పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
అర సెంటులో కట్టిండ్రు మూడంతస్తుల మేడా
-
ప్రభాస్ కోసం సందీప్ వంగా భారీ ప్లాన్
-
మారిపోతున్న సూర్య ఆ మూవీస్ ఇక లేనట్టే
-
పూర్తిగా విలన్ గా మారిపోతున్న నాగ్
-
రవితేజ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్
-
అక్కినేని ఇంట పెళ్లి సందడి
-
క్షమాపణ చెప్పనన్న కమల్
-
నటుడు కమల్ హాసన్పై కర్ణాటక హైకోర్టు సీరియస్
-
థగ్ లైఫ్ చాలా గొప్ప సినిమా: కమల్ హాసన్
-
మళ్లీ సింగం గెటప్ సూర్య, ఈసారి ఎందుకో తెలుసా?
-
కమల్ హాసన్ కామెంట్స్ పై భగ్గుమన్న కర్ణాటక బీజేపీ
-
అదే నిజమైతే బన్నీ ఫ్యాన్స్ కు షాక్...
-
ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన
-
సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్
-
ఖలేజా రీ రిలీజ్కి ముందే సంచలనం
-
కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ మాయం
-
థియేటర్లు బంద్ చేద్దాం అన్నది జనసేన నేతే.
-
Dil Raju: పవన్ సినిమా ఆపాల్సిన అవసరం లేదు
-
హిట్ 4 లో ఏసీపీ వీరప్పన్ గా చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్..
-
అనిల్ రావిపూడి స్పీడ్కు చిరంజీవి బ్రేకులు..
-
మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM
-
New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్
-
రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..
-
అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3
-
వార్ 2 డైరెక్టర్ పై మండిపడుతున్న Jr. NTR ఫ్యాన్స్.. కారణం అదేనా
-
అల్లు అర్జున్ తో నిహారిక లవ్ స్టోరీ
-
గెస్ట్ ఎంట్రీలతో స్క్రీన్ షేక్ చేస్తున్న స్టార్ హీరోస్!
-
ఏంటీ త్రివిక్రమ్ - వెంకటేష్ సినిమాకు అలాంటి టైటిలా?
-
లండన్ వేదికగా SSMB29 బిగ్ అప్డేట్..
-
సమంత పెళ్లి మళ్లీ జరుగుతుందా?
-
అల్లు అర్జున్ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్న 20 ఏళ్ల కుర్రాడు.
-
జీ ఎంటర్టైన్మెంట్ పటిష్ట పనితీరు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2024–25) మార్చి త్రైమాసికంలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజ్ పటిష్ట పనితీరు చూపించింది. నికర లాభం ఎన్నో రెట్ల వృద్ధితో రూ.188 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి లాభం కేవలం రూ.13 కోట్లుగానే ఉంది. వ్యయ నియంత్రణకు తీసుకున్న సమర్థవంతమైన చర్యలు ఫలితమిచ్చాయి. ఆదాయం కేవలం 1.6 శాతం వృద్ధితో రూ.2,185 కోట్ల నుంచి రూ.2,220 కోట్లకు చేరింది. సబ్స్క్రిప్షన్ ఆదాయం, ఇతర అమ్మకాలు, సేవలు మార్చి త్రైమాసికంలో వృద్ధిని నడిపించినట్టు కంపెనీ తెలిపింది.ప్రకటనల వాతావరణం బలహీనంగా ఉన్నప్పటికీ లాభదాయకత పెంచుకున్నట్టు పేర్కొంది. ప్రకటనల ఆదాయం 27 శాతం తగ్గిపోయింది. జీ సినీ అవార్డుల కార్యక్రమం వాయిదా వేయడం, క్రీడలతో కూడిన రద్దీ కేలండర్ను కారణాలుగా తెలిపింది. సబ్్రస్కిప్షన్ ఆదాయం 4 శాతం పెరిగి రూ.986 కోట్లుగా ఉంది. మొత్తం వ్యయాలు 4.2 శాతం తగ్గి రూ.1,958 కోట్లకు పరిమితమయ్యాయి. బీఎస్ఈలో కంపెనీ షేరు 1 శాతానికి పైగా లాభపడి రూ.111 వద్ద ముగిసింది. -
భాగ్యశ్రీ బోర్సే తో ప్రేమ పై రామ్ క్లారిటీ!
-
పాపం పూజహెగ్దే కి దెబ్బ మీద దెబ్బ ఇక కెరీర్ ముగిసినట్టేనా ..!
-
రికార్డ్స్ బద్దలు కొడుతున్న నాని హిట్ - 3
-
హిట్ కాంబో రిపీట్ 'స్పిరిట్'లో ప్రభాస్కు జోడీగా దీపిక!