nayeem wife
-
నయీం కేసులో కదలిక.. భార్యకు నోటీసులు
-
భువనగిరి కోర్టుకు నయీం భార్య, సోదరి
భువనగిరి: గ్యాంగ్స్టర్ నయీం భార్య, సోదరి భువనగిరి కోర్టులో హాజరయ్యారు. నయూ కేసుకు సంబంధించి వారిని పోలీసులు ఈ రోజు భువనగిరి కోర్టుకు హాజరు పర్చారు. పీటీ వారెంట్పై ప్రత్యేక వాహనంలో కోర్టుకు తీసుకొచ్చారు. -
5 రోజుల కస్టడీకి నయీం భార్య
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం కుటుంబ సభ్యులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నయీం భార్య హసీనా బేగం, చెల్లెలు సలీమా బేగం బావమరిది అబ్దుల్ మతిన్, మరో మహిళ ఖలీమాబేగంలను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నలుగురిని మహబూబ్నగర్ జిల్లా జైలు నుంచి షాద్నగర్ పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. నయీం ఆగడాలకు సంబంధించిన విషయాలపై మరిన్ని కోణాల్లో పోలీసులు విచారించనున్నారు.