pusapatirega mandal
-
జాతరలో పోలీసులు ప్రతాపం: వ్యక్తి మృతి
-
జాతరలో పోలీసులు ప్రతాపం: వ్యక్తి మృతి
విజయనగరం: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొప్పెర జాతరలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. జాతరకు వచ్చిన ఓ వ్యక్తిపై పోలీసులు చితకబాదారు. దీంతో అతడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో మృతుడి బంధువులు పోలీసు స్టేషన్కు చేరుకుని మృతదేహంలో ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.