S.R.Nagar
-
రాక్షసుడిలా మారిన శ్రీ చైతన్య కాలేజీ లెక్చరర్
-
కమర్షియల్ ట్యాక్స్ డీసీపై ఏసీబీ దాడులు
ఎస్ ఆర్ నగర్లో కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఆయన నివాసంలో రూ. 50 లక్షల ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి అస్తులు కూడబెట్టినట్లు శ్రీనివాస్పై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఏసీబీ అధికారులు ఆ దాడులు నిర్వహించినట్లు సమాచారం.