వెలుగునీయుమా ఈ దీపం
అంధ విద్యార్థుల సహాయార్థం జియో మెరిడిన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో గురువారం స్కైలాంటర్న ఫెస్టివల్ ఘనంగా జరిగింది. వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ, నిథిమ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొని సందడి చేశారు. అంధ విద్యార్థులు సైతం స్కైల్యాంప్స్ ఎగురవేశారు.