అచ్యుతాపురం రూరల్ : పూడిమడక శివారు కడపాలెం గ్రామానికి చెందిన మేరుగు జగన్ (20) సముద్రంలో వేటకు వెళ్లి వల వేస్తుండగా జారి సముద్రంలో పడిపోవడంతో గల్లంతై మృతి చెందినట్లు మత్స్యకారులు తెలిపారు. శుక్రవారం ఉదయం సుమారు 9.30 గంటలకు వెళ్లిన మత్స్యకారులు రాంబిల్లి మండలం వెంకయ్యపాలెం, సీతపాలెం పొరుగు ప్రాంతాల్లో వల వేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు సముద్రంలో జారి పడిపోయిట్లు మత్స్యకారులు తెలిపారు. జగన్ మృతితో పూడిమడక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహం గల్లంతవడంతో మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు.
Breadcrumb
- HOME
చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతు
Mar 15 2025 1:58 AM | Updated on Mar 15 2025 1:59 AM
Advertisement
Related News By Category
-
అనకాపల్లి ఎక్సైజ్ అధికారులకి షాక్.. లోకాయుక్త నోటీసులు
సాక్షి, అనకాపల్లి: ఏపీలో ఎక్సైజ్ అధికారులకు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గంలో లిక్కర్ షాపు ఏర్పాటుపై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే నోటీసులు జారీ చేస...
-
టిప్పర్ లారీకి రూ.80 వేలు జరిమానా
కశింకోట: మండలంలోని బయ్యవరంలో అధిక లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీని గుర్తించి రవాణా శాఖ అధికారులకు అప్పగించగా రూ.80 వేలు జరిమానా విధించినట్లు సీఐ అల్లు స్వామినాయుడు గురువారం తెలిపారు. వాహనాల తనిఖీల్లో ...
-
సేంద్రియ బాటలోడ్రాగన్ సిరులు
విభిన్నంగా ఆలోచించేవారు ఏ రంగంలోనైనా రాణిస్తారు. ధైర్యంగా చొరవతో అడుగేసేవారు విజయతీరానికి చేరుతారు. రసాయన ఎరువులకు స్వస్తి పలుకుతూ ప్రకృతి వ్యవసాయ బాటలో నడుస్తూ లాభాలు ఆర్జించవచ్చు. సేంద్రియ పద్ధతుల్ల...
-
బదిలీల రగడ..
రోడ్డెక్కిన హెడ్నర్సులు ● వైద్య ఆరోగ్య శాఖలో పైరవీల పర్వం ● నిబంధనలకు పాతరేస్తూ బదిలీలు ● 58 ఏళ్ల వయసు వారికి ఏజెన్సీలో పోస్టింగ్ ● అన్యాయమంటున్న నర్సులు మహారాణిపేట(విశాఖ): వైద్య ఆరోగ్యశాఖలో పలు కేట...
-
లా సెట్లో ‘టాప్’ లేపారు..
జూనియర్ సివిల్ జడ్జి అవుతా తాటిచెట్లపాలెం, కై లాసపురానికి చెందిన గొర్లె శ్రావ్య లాసెట్ 2025 ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించారు. గురువారం విడుదలైన ఫలితాల్లో శ...
Related News By Tags
-
టిప్పర్ లారీకి రూ.80 వేలు జరిమానా
కశింకోట: మండలంలోని బయ్యవరంలో అధిక లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీని గుర్తించి రవాణా శాఖ అధికారులకు అప్పగించగా రూ.80 వేలు జరిమానా విధించినట్లు సీఐ అల్లు స్వామినాయుడు గురువారం తెలిపారు. వాహనాల తనిఖీల్లో ...
-
సేంద్రియ బాటలోడ్రాగన్ సిరులు
విభిన్నంగా ఆలోచించేవారు ఏ రంగంలోనైనా రాణిస్తారు. ధైర్యంగా చొరవతో అడుగేసేవారు విజయతీరానికి చేరుతారు. రసాయన ఎరువులకు స్వస్తి పలుకుతూ ప్రకృతి వ్యవసాయ బాటలో నడుస్తూ లాభాలు ఆర్జించవచ్చు. సేంద్రియ పద్ధతుల్ల...
-
బదిలీల రగడ..
రోడ్డెక్కిన హెడ్నర్సులు ● వైద్య ఆరోగ్య శాఖలో పైరవీల పర్వం ● నిబంధనలకు పాతరేస్తూ బదిలీలు ● 58 ఏళ్ల వయసు వారికి ఏజెన్సీలో పోస్టింగ్ ● అన్యాయమంటున్న నర్సులు మహారాణిపేట(విశాఖ): వైద్య ఆరోగ్యశాఖలో పలు కేట...
-
లా సెట్లో ‘టాప్’ లేపారు..
జూనియర్ సివిల్ జడ్జి అవుతా తాటిచెట్లపాలెం, కై లాసపురానికి చెందిన గొర్లె శ్రావ్య లాసెట్ 2025 ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించారు. గురువారం విడుదలైన ఫలితాల్లో శ...
-
ఫార్మా వ్యర్థాలతో ముప్పుపై ఫిర్యాదు
అచ్యుతాపురం రూరల్: సెజ్, ఫార్మా పరిశ్రమల నుంచి రసాయన వ్యర్థాలు నేరుగా ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి విడిచిపెడుతుండడంతో అరుదైన మత్స్య సంపదను కోల్పోతున్నామని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు...
Advertisement