![Tirumala TTD Latest News Updates On September 8 2024](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/09/7/3265.jpg.webp?itok=GDZnv6cR)
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.
ఇక.. నిన్న(శుక్రవారం) 58,100 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,817 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.39 కోట్లుగా లెక్క తేలింది.
Comments
Please login to add a commentAdd a comment