మంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు శుక్రవారం గజేంద్ర మోక్షం అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యల పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన శేషగిరిరావు, కల్యాణిలు వ్యవహరించగా, ఆస్థాన కైంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన తాడికొండ తిరుమలరావు, తాడికొండ సాయికుమార్లు వ్యవహరించారు. శనివారం స్వామి పార్థసారథి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ఈవో రామకోటిరెడ్డి తెలిపారు.
Breadcrumb
- HOME
గజేంద్ర మోక్షం అలంకారంలో నారసింహుడు
Mar 22 2025 2:04 AM | Updated on Mar 22 2025 2:03 AM
Advertisement
Related News By Category
-
సీఆర్డీఏ జాబ్మేళాలో 110 మంది ఎంపిక
తాడికొండ: ఏపీ సీఆర్డీఏ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ సహకారంతో తుళ్లూరు సీఆర్డీఏ స్కిల్ హబ్ ప్రాంగణంలో బుధవారం జాబ్ మేళా జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమొబైల్, ఫైనాన్స్, స్కిల్ డెవలప్...
-
పంపకాల్లో తేడాతో టెండర్లు వాయిదా
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన అభివృద్ధి పనులకు ఈ నెల 18వ తేదీన టెండర్లు ప్రక్రియ జరగాల్సి ఉండగా ఇంజినీరింగ్ అధికారులు ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు. క...
-
యోగాతో మానసిక ప్రశాంతత
బాపట్ల టౌన్: మానసిక ప్రశాంతతకు యోగాసనాలు ఎంతగానో దోహదపడుతాయని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో బుధవారం పోలీస్ సిబ్బంది యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డూడీ ...
-
పోలీసులకు, అంబటికి మధ్య వాగ్వాదం
● జగన్ కాన్వాయ్ నిలిపేందుకు బారికేడ్లు ఏర్పాటు ● పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి ఆగ్రహం మేడికొండూరు: కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. క...
-
‘కృష్ణ’లో హద్దు వివాదాలకు పరిష్కారం
కొల్లూరు : కృష్ణా నదిలో రెండు జిల్లాల మధ్య సరిహద్దు వివాదం పరిష్కారం దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మండలంలోని జువ్వలపాలెం వద్ద ఇసుక తవ్వకాలలో సరిహద్దు సమస్యలు తలెత్తాయి. గ్రామాన్ని ఆనుకొని ఉన్న కృ...
Related News By Tags
-
సీఆర్డీఏ జాబ్మేళాలో 110 మంది ఎంపిక
తాడికొండ: ఏపీ సీఆర్డీఏ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ సహకారంతో తుళ్లూరు సీఆర్డీఏ స్కిల్ హబ్ ప్రాంగణంలో బుధవారం జాబ్ మేళా జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమొబైల్, ఫైనాన్స్, స్కిల్ డెవలప్...
-
పంపకాల్లో తేడాతో టెండర్లు వాయిదా
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన అభివృద్ధి పనులకు ఈ నెల 18వ తేదీన టెండర్లు ప్రక్రియ జరగాల్సి ఉండగా ఇంజినీరింగ్ అధికారులు ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు. క...
-
యోగాతో మానసిక ప్రశాంతత
బాపట్ల టౌన్: మానసిక ప్రశాంతతకు యోగాసనాలు ఎంతగానో దోహదపడుతాయని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో బుధవారం పోలీస్ సిబ్బంది యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డూడీ ...
-
పోలీసులకు, అంబటికి మధ్య వాగ్వాదం
● జగన్ కాన్వాయ్ నిలిపేందుకు బారికేడ్లు ఏర్పాటు ● పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి ఆగ్రహం మేడికొండూరు: కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. క...
-
‘కృష్ణ’లో హద్దు వివాదాలకు పరిష్కారం
కొల్లూరు : కృష్ణా నదిలో రెండు జిల్లాల మధ్య సరిహద్దు వివాదం పరిష్కారం దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మండలంలోని జువ్వలపాలెం వద్ద ఇసుక తవ్వకాలలో సరిహద్దు సమస్యలు తలెత్తాయి. గ్రామాన్ని ఆనుకొని ఉన్న కృ...
Advertisement