రఘునాథపాలెం: మండలంలోని బావోజీతండాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైన ఆయిల్పామ్ తోటలను నాలుగు శాఖల అధికారులు గురువారం పరిశీలించారు. విద్యుత్శాఖ ఎస్ఈ శ్రీనివాసచార్యులు, డీఈ రామారావు, ఏడీ సంఽజీవ్కుమార్, ఏఈ సతీష్, వ్యవసాయశాఖ ఏడీఏ కొంగర వెంకటేశ్వర్లు, ఏఓ ఉమామహేశ్వర్రెడ్డి, ఉద్యానవన అధికారి నగేష్, ఆర్ఐలు సత్యనారాయణ, ప్రవీణ్ బాధిత రైతులతో మాట్లాడారు. ఈమేరకు బానోత్ పార్వతి, ప్రమీలకు చెందిన తొమ్మిది ఎకరాల తోటకు నష్టం జరిగిందని చెప్పగా, ఆయిల్పామ్, శ్రీగంధం చెట్లతో పాటు డ్రిప్ ఇరిగేషన్ పైపులు కూడా కాలిపోయాయని వివరించారు. తోటలపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్ను మార్చాలని కోరినా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని రైతులు వాపోయారు. కాగా, నష్టం వివరాలతో ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని ఉద్యాన శాఖ అధికారి నగేష్ తెలిపారు.
Breadcrumb
- HOME
దగ్ధమైన ఆయిల్పామ్ తోటలను పరిశీలించిన అధికారులు
Mar 21 2025 12:14 AM | Updated on Mar 21 2025 12:13 AM
Advertisement
Related News By Category
-
12 మంది మావోయిస్టులు లొంగుబాటు
కొత్తగూడెం: వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు సరెండర్ అవుతున్నారు. తాజాగా కొత్తగూడెం ఎస్పీ ముందు 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులున్నారు. గ...
-
రూ.3.60 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మం బైపాస్ రోడ్డు సమీపాన గంజాయి విక్రయిస్తున్న ముఠాను ఎకై ్సజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఖమ్మం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుంకర రమేశ్ నేతృత్వంలో మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టగా...
-
నిబంధనలకు విరుద్ధంగా విత్తనాల విక్రయం
చండ్రుగొండ: నిబంధనలకు విరుద్ధంగా మిరప, పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఐదుగురు వ్యాపారులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. జూ లూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి కథనం ప్రకారం... సుజాతనగర్కు చెందిన డీలర్కు...
-
ఎన్సీసీ కేడెట్లు క్రమశిక్షణతో మెలగాలి
ఖమ్మంస్పోర్ట్స్: ఎన్సీసీ కేడెట్లు క్రమశిక్షణతో మెలుగుతూ ఉన్నత స్థానాలకు చేరాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ నార్సింగ్ షైలానీ సూచించారు. ఖమ్మం హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లోన...
-
ట్రాక్పై మొక్కల తొలగింపు
దుమ్ముగూడెం: ములకపాడు వైద్యశాల సమీపంలో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియంలోని ట్రాక్పై ఉన్న మొక్కలను బుధవారం పోలీసులు తొలగించారు. ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యంతో ఇండోర్ స్టేడియంతో ప్రారంభించడంలేదని, దీంతో...
Related News By Tags
-
రూ.3.60 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మం బైపాస్ రోడ్డు సమీపాన గంజాయి విక్రయిస్తున్న ముఠాను ఎకై ్సజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఖమ్మం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుంకర రమేశ్ నేతృత్వంలో మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టగా...
-
నిబంధనలకు విరుద్ధంగా విత్తనాల విక్రయం
చండ్రుగొండ: నిబంధనలకు విరుద్ధంగా మిరప, పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఐదుగురు వ్యాపారులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. జూ లూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి కథనం ప్రకారం... సుజాతనగర్కు చెందిన డీలర్కు...
-
ఎన్సీసీ కేడెట్లు క్రమశిక్షణతో మెలగాలి
ఖమ్మంస్పోర్ట్స్: ఎన్సీసీ కేడెట్లు క్రమశిక్షణతో మెలుగుతూ ఉన్నత స్థానాలకు చేరాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ నార్సింగ్ షైలానీ సూచించారు. ఖమ్మం హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లోన...
-
ట్రాక్పై మొక్కల తొలగింపు
దుమ్ముగూడెం: ములకపాడు వైద్యశాల సమీపంలో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియంలోని ట్రాక్పై ఉన్న మొక్కలను బుధవారం పోలీసులు తొలగించారు. ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యంతో ఇండోర్ స్టేడియంతో ప్రారంభించడంలేదని, దీంతో...
-
ఈసారి 71 లక్షల మొక్కలు..
● వనమహోత్సవానికి సిద్ధమవుతున్న అధికారులు ● మొక్కలు నాటేందుకు ప్రభత్వ శాఖల వారీగా లక్ష్యాలు ● రైతులకు ప్రత్యేకంగా టేకు మొక్కల పంపిణీచుంచుపల్లి: జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటే వన మహోత్సవ కార్యక్రమానికి...
Advertisement