రక్తదానంపై అవగాహనకు సైకిల్‌ యాత్ర | - | Sakshi

రక్తదానంపై అవగాహనకు సైకిల్‌ యాత్ర

Apr 5 2025 12:21 AM | Updated on Apr 5 2025 1:49 PM

పెళ్ల

పెళ్లి పీటలు ఎక్కే వేళ.. మృత్యుఘాతం

తుని రూరల్‌: రక్తదానంపై యువతలో అవగాహన, చైతన్యం తీసుకువచ్చే లక్ష్యంతో సేవ్‌ బ్లడ్‌ పేరుతో తుని మండలం టి.తిమ్మాపురానికి చెందిన ఆకేటి బుజ్జిబాబు శుక్రవారం సాయంత్రం సైకిల్‌ యాత్ర చేపట్టాడు. తుని మండలం వి.కొత్తూరు సమీపంలోని పెట్రోల్‌ బంకులో రాత్రి బస చేశాడు. ఈ సందర్భంగా బుజ్జిబాబు మాట్లాడుతూ, నాలుగు నెలల పాటు తన యాత్ర కొనసాగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు ప్రధాన కారకుడైన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని కూడా నేటి తరానికి తెలియజేస్తానన్నారు. గతంలో కూడా తాను అనేక యాత్రలు చేశానన్నారు.

పెళ్లి పీటలు ఎక్కే వేళ..  మృత్యుఘాతం1
1/1

పెళ్లి పీటలు ఎక్కే వేళ.. మృత్యుఘాతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement