హొసపేటె: నగర సర్వతోముఖాభివృద్ధికి నగరసభ సభ్యులు సహకరించాలని విజయనగర ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప తెలిపారు. గురువారం నగరసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 2025–26వ సంవత్సర బడ్జెట్, నగరసభ సామాన్య సమావేశంలో మొదటి సారిగా ఆయన పాల్గొని మాట్లాడారు. నగరసభ వ్యాప్తిలో ప్రవహిస్తున్న మురుగు నీటిని నేరుగా కెనాల్లోకి సరఫరా చేస్తున్న వ్యవస్థను అరికట్టాలని సూచించారు. మురుగు నీటిని కెనాల్లోకి పంపించడం ద్వారా నీరు కలుషితం అవుతుందన్నారు. ఈ విషయంపై నగరసభ సభ్యులు, అధికారులు ప్రజల్లో అవగాహన తేవాలని కోరారు. ఇక మీదట వార్డు సభ్యులతో కలిసి వార్డుల అభివృద్ధిపై దృష్టి పెడతామన్నారు. అంతకు ముందు నగర అధ్యక్షులు రూపేష్ కుమార్ మాట్లాడుతూ నగరసభకు వివిధ శాఖల ద్వారా 2025–26వ సంవత్సరపు రూ.10, 81,496 పొదుపు బడ్జెట్ను సమర్పించారు. నగరసభ ఉపాధ్యక్షుడు రమేష్గుప్తా, స్థాయి సమితి అధ్యక్షులు కిరణ్, నగరసభ కమిషనర్ మనోహర్, వివిధ వార్డుల సభ్యులు పాల్గొన్నారు.
Breadcrumb
- HOME
నగరాభివృద్ధికి సహకరించండి
Mar 28 2025 1:39 AM | Updated on Mar 28 2025 1:33 AM
Advertisement
Related News By Category
-
డాక్టర్ ఆకస్మిక మృతి.. చేతబడే కారణామా?
కర్ణాటక: నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పాలనాధికారిగా ఉన్న డాక్టర్ వసంతకుమార్ గత కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన సంగతి విదితమే. సోమవారం ఆయన ఉన్న కార్యాలయం గదిని సిబ్బంది తెరచిన సమయంలో గదిల...
-
పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం?
సాక్షి,కర్ణాటక: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఐదు గ్యారెంటీలను ప్రకటించడంతో జనం కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టి అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సిద్దరామయ...
-
రూ.200 మోసం .. 30 ఏళ్ల తరువాత అరెస్టు
కర్ణాటక: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 30 ఏళ్ల క్రితం రెండు వందలు తీసుకొన్నాడో వ్యక్తి. కానీ పని చేసిపెట్టలేదు. బాధితుడు అప్పట్లో ఫిర్యాదు చేశాడు. నిందితున్ని ఉత్తర కన్నడ జిల్లా శిరసి పోలీసుల...
-
డీఎస్పీ వివాహేతర సంబంధం.. కేసు నమోదు
కర్ణాటక: ప్రజలకు భద్రత కల్పించాల్సిన ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి ఇంట్లో భార్యను వేధింపులకు గురిచేశాడో డీఎస్పీ. బెంగళూరులో డీఎస్పీ శంకరప్ప పై కేసు నమోదైంది. కాలేజీకి వెళ్లే కుమారుడు ఉన్నప్పటికీ మరో మహిళతో ...
-
ఆరోగ్యానికి పొగబెడుతోంది
సాక్షి, బెంగళూరు: మొబైల్ఫోన్లు, సోషల్ మీడియాకు తీవ్రంగా అలవాటు పడిన యువతలో మరో దురలవాటు కూడా విస్తరిస్తోంది. అదే ధూమపానం. ఇలా పొగాకు వినియోగం కారణంగా క్యాన్సర్, క్షయ, ఇతర రోగాలు వస్తాయని ప్రభుత్వాల...
Related News By Tags
-
ఆరోగ్యానికి పొగబెడుతోంది
సాక్షి, బెంగళూరు: మొబైల్ఫోన్లు, సోషల్ మీడియాకు తీవ్రంగా అలవాటు పడిన యువతలో మరో దురలవాటు కూడా విస్తరిస్తోంది. అదే ధూమపానం. ఇలా పొగాకు వినియోగం కారణంగా క్యాన్సర్, క్షయ, ఇతర రోగాలు వస్తాయని ప్రభుత్వాల...
-
రూ.200 వంచన, 30 ఏళ్ల తరువాత అరెస్టు
యశవంతపుర: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 30 ఏళ్ల క్రితం రెండు వందలు తీసుకొన్నాడో వ్యక్తి. కానీ పని చేసిపెట్టలేదు. బాధితుడు అప్పట్లో ఫిర్యాదు చేశాడు. నిందితున్ని ఉత్తర కన్నడ జిల్లా శిరసి పోలీసు...
-
రేబీస్పై జాగృతి
బనశంకరి: బెంగళూరు పాలికె పరిధిలో రేబీస్ నిర్మూలన కోసం జాగృతి చేపడతామని ఆరోగ్య విభాగం ప్రత్యేక కమిషనర్ వికాస్ కిశోర్ తెలిపారు. సోమవారం జునోసిస్ డే సందర్భంగా రేబీస్ జాగృతి పోస్టర్లను విడుదల చేశారు...
-
అలరించిన నాటకం
గౌరిబిదనూరు: సందేశాత్మక నాటకాలు సమాజ పరివర్తనకు దోహద పడతాయని మాజీ మంత్రి, డా హెచ్ఎన్ ప్రాధికారం అధ్యక్షుడు శివశంకరరెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి హెచ్ ఎన్ కళా భవనంలో ఐశ్వర్య కళానికేతన్ కళాకారులచే...
-
నేడు బెంగళూరులో వైఎస్సార్ జయంతి వేడుకలు
బనశంకరి: పేదల పెన్నిధి, అపరభగీరథుడు, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఈనెల 8న బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్ సమర్థనం ట్రస్టు కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ...
Advertisement