చింతకాని/వైరా రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడమే కాక నాణ్యమైన బోధన అందిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర్మ శర్మ తెలిపారు. చింతకాని మండలంలోని మత్కేపల్లి ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10మంది విద్యార్థులకు వైరా మండలం అష్ణగుర్తికి చెందిన సువిధ వికాస్ ట్రస్ట్ సమకూర్చిన సైకిళ్లను మంగళవారం ఆయన అందజేసి మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు దాతల చేయూతను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థానాలకు చేరాలని సూచించారు. అలాగే, వైరా మండలం రెబ్బవరం జెడ్పీహెచ్ఎస్కు చెందిన ఏడుగురికి సువిధ ట్రస్ట్ బాధ్యులు సైకిళ్లు అందించారు. ఈకార్యక్రమాల్లో ఎంఈఓలు వీరపనేని శ్రీనివాసరావు, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్లు బొల్లికొండ మంగమ్మ, ఆకుల లలిత, ఇన్చార్జ్ హెచ్ఎంలు అనిత, గంగవరపు వెంకట్రావు, ఉపాధ్యాయులు గండేపల్లి శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, సురేష్, నాగమణి, హసీనా, సమ్మయ్య, దొడ్డా వరప్రసాద్, జీ.వీ.సూర్యప్రకాష్, ట్రస్ట్ బాధ్యులు అమరనేని మన్మధరావు, వేంసాని వెంకట్ పాల్గొన్నారు.
Breadcrumb
- HOME
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన బోధన
Mar 26 2025 1:11 AM | Updated on Mar 26 2025 1:09 AM
Advertisement
Related News By Category
-
ధాన్యం బోనస్.. మైనస్
ఏప్రిల్లో అమ్మినా... ఈ రైతు నేలకొండపల్లి మండలం భైరవునిపల్లికి చెందిన మరికంటి శంకర్. రబీలో సన్నధాన్యం సాగు చేసిన ఈయన నేలకొండపల్లి మార్కెట్లో 150 క్వింటాళ్ల ధాన్యం అమ్మాడు. గత ఏప్రిల్లో విక్రయించగా ...
-
ప్రజావాణికి బారులు...
ఖమ్మం సహకారనగర్: సమస్యలపై ఫిర్యాదులు, ప్రభుత్వ పథకాల కోసం వినతిపత్రాలు స్వీకరించేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ డే(ప్రజావాణి)కు జనం పోటెత్తుతున్నారు. మండల స్థాయిలో కూడా ప్రజ...
-
చిరు వ్యాపారులతో సంఘాలు
● కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో కొత్త సీఐజీల ఏర్పాటు ● మెప్మా ఆధ్వర్యాన సంఘాల నిర్మాణంఖమ్మంమయూరిసెంటర్: పట్టణ పేదల జీవనోపాధిని మెరుగుపర్చడమే లక్ష్యంగా మెప్మా తమ 100 రోజుల ప్రణాళికలో భాగంగా వినూత్న క...
-
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
పోలీసు కమిషనర్ సునీల్దత్ ఖమ్మంక్రైం: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, తద్వారా మంచి భవిష్యత్ ఏర్పర్చుకోవచ్చని పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాకు వ్యతిరేకంగా ఖమ...
-
వాటాధనం నుంచి వాటా..
● సొసైటీలకు ఆరు శాతం డివిడెంట్గా చెల్లించేందుకు నిర్ణయం ● ఫలితంగా రూ.103 కోట్లలో రూ.6 కోట్లు అందే అవకాశం ● రాష్ట్రంలోనే తొలిసారి ఖమ్మం డీసీసీబీలో అమలుఖమ్మంవ్యవసాయం: సహకార బ్యాంకుల మనుగడకు మూలమైన ప్...
Related News By Tags
-
ధాన్యం బోనస్.. మైనస్
ఏప్రిల్లో అమ్మినా... ఈ రైతు నేలకొండపల్లి మండలం భైరవునిపల్లికి చెందిన మరికంటి శంకర్. రబీలో సన్నధాన్యం సాగు చేసిన ఈయన నేలకొండపల్లి మార్కెట్లో 150 క్వింటాళ్ల ధాన్యం అమ్మాడు. గత ఏప్రిల్లో విక్రయించగా ...
-
ప్రజావాణికి బారులు...
ఖమ్మం సహకారనగర్: సమస్యలపై ఫిర్యాదులు, ప్రభుత్వ పథకాల కోసం వినతిపత్రాలు స్వీకరించేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ డే(ప్రజావాణి)కు జనం పోటెత్తుతున్నారు. మండల స్థాయిలో కూడా ప్రజ...
-
చిరు వ్యాపారులతో సంఘాలు
● కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో కొత్త సీఐజీల ఏర్పాటు ● మెప్మా ఆధ్వర్యాన సంఘాల నిర్మాణంఖమ్మంమయూరిసెంటర్: పట్టణ పేదల జీవనోపాధిని మెరుగుపర్చడమే లక్ష్యంగా మెప్మా తమ 100 రోజుల ప్రణాళికలో భాగంగా వినూత్న క...
-
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
పోలీసు కమిషనర్ సునీల్దత్ ఖమ్మంక్రైం: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, తద్వారా మంచి భవిష్యత్ ఏర్పర్చుకోవచ్చని పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాకు వ్యతిరేకంగా ఖమ...
-
వాటాధనం నుంచి వాటా..
● సొసైటీలకు ఆరు శాతం డివిడెంట్గా చెల్లించేందుకు నిర్ణయం ● ఫలితంగా రూ.103 కోట్లలో రూ.6 కోట్లు అందే అవకాశం ● రాష్ట్రంలోనే తొలిసారి ఖమ్మం డీసీసీబీలో అమలుఖమ్మంవ్యవసాయం: సహకార బ్యాంకుల మనుగడకు మూలమైన ప్...
Advertisement