ఎర్రుపాలెం: చిన్నతనం నుంచే విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరొచ్చని డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. ఎర్రుపాలెంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం తనిఖీ చేసిన ఆయన పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఇప్పటివరకు పరీక్షలు ఎలా రాశారని ఆరా తీసిన ఆయన చదువులో రాణిస్తున్న ఆడపిల్లలు మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. ఆ తర్వాత పాఠశాల రికార్డులను పరిశీలించిన డీఈఓ, మెనూ అమలు, మరమ్మతుల వివరాలు తెలుసుకున్నారు. సూపరింటెండెంట్ కె.సరిత, ఎంఈఓ బి మురళీమోహన్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Breadcrumb
- HOME
విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదవాలి
Mar 27 2025 1:37 AM | Updated on Mar 27 2025 1:33 AM
Advertisement
Related News By Category
-
విజ్ఞాన గని..
7,855 పుస్తకాలు, 453 సభ్యత్వాలు కారేపల్లి శాఖాగ్రంథాలయంలో 7,855 పుస్తకాలు ఉండగా, 453 మంది పాఠకులు సభ్యత్వాలు కలిగి ఉన్నారు. తెలుగు పుస్తకాలు 6,800, ఆంగ్ల పుస్తకాలు 725, హిందీ పుస్తకాలు 309 ఉండగా, పు...
-
రాష్ట్ర కబడ్డీ జట్టు వైస్కెప్టెన్గా హనీ
మధిర: మధిర పట్టణానికి చెందిన హనీ రాష్ట్ర కబడ్డీ జట్టుకు వైస్కెప్టెన్గా ఎంపికై ంది. ఖమ్మం సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న హనీ 8వ తరగతి నుంచే కబడ్డీ పోటీల్లో ప్...
-
మట్టిని తొలగించి స్థలం కబ్జా..!
పెనుబల్లి: ఎన్నెస్పీ కాల్వ ఆధీనంలోని మట్టిని అక్రమంగా తోలుకుపోవడంతో పాటు ఆ స్థలాలను ఆక్రమించే పనిలో పడ్డారు అక్రమార్కులు. ఇలాంటి ఘటన మండలంలోని సూరయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. సూరయ్యబంజర్ వద్ద ఎన...
-
మార్కెట్ కార్మికుల రేట్లపై సమావేశం
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పనిచేసే వివిధ వర్గాల కార్మికుల రేట్ల పెంపు అంశంపై శనివారం మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హన్మంతరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రెండేళ్లకు ఒకసారి మార్కెట్...
-
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం
చింతకాని: మండలంలోని వందనం, రామకృష్ణాపురం గ్రామాల సమీపంలోని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి వాటిలోని రాగి వైరును అపహరించినట్లు విద్యుత్ ఏఈ చావా శ్రీధర్ స్థాన...
Related News By Tags
-
విజ్ఞాన గని..
7,855 పుస్తకాలు, 453 సభ్యత్వాలు కారేపల్లి శాఖాగ్రంథాలయంలో 7,855 పుస్తకాలు ఉండగా, 453 మంది పాఠకులు సభ్యత్వాలు కలిగి ఉన్నారు. తెలుగు పుస్తకాలు 6,800, ఆంగ్ల పుస్తకాలు 725, హిందీ పుస్తకాలు 309 ఉండగా, పు...
-
రాష్ట్ర కబడ్డీ జట్టు వైస్కెప్టెన్గా హనీ
మధిర: మధిర పట్టణానికి చెందిన హనీ రాష్ట్ర కబడ్డీ జట్టుకు వైస్కెప్టెన్గా ఎంపికై ంది. ఖమ్మం సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న హనీ 8వ తరగతి నుంచే కబడ్డీ పోటీల్లో ప్...
-
మట్టిని తొలగించి స్థలం కబ్జా..!
పెనుబల్లి: ఎన్నెస్పీ కాల్వ ఆధీనంలోని మట్టిని అక్రమంగా తోలుకుపోవడంతో పాటు ఆ స్థలాలను ఆక్రమించే పనిలో పడ్డారు అక్రమార్కులు. ఇలాంటి ఘటన మండలంలోని సూరయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. సూరయ్యబంజర్ వద్ద ఎన...
-
మార్కెట్ కార్మికుల రేట్లపై సమావేశం
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పనిచేసే వివిధ వర్గాల కార్మికుల రేట్ల పెంపు అంశంపై శనివారం మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హన్మంతరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రెండేళ్లకు ఒకసారి మార్కెట్...
-
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం
చింతకాని: మండలంలోని వందనం, రామకృష్ణాపురం గ్రామాల సమీపంలోని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి వాటిలోని రాగి వైరును అపహరించినట్లు విద్యుత్ ఏఈ చావా శ్రీధర్ స్థాన...
Advertisement